దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మిలాద్ ఉన్ నబీ కూడా వస్తున్నదని, నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం అన్ని జోన్ల డీసీపీలు
మెడికల్ కౌన్సిల్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమాలు పాటించని ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఒకపక్క వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. గత నాలుగు రోజులుగా నిబంధనలు పాటించని పలు ద
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో జిల్లాలో పోడు భూముల పట్టాలు అందించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశ
దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని పరకాల పట్టణంలో ఈ నెల 16న నిర్వహ�
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాలుకాస్థాయి అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై సమా�
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వేడుకల ఏర్ప�
రాష్ట్ర ప్రభుత్వం మూడురోజులపాటు ప్రకటించిన సమైక్యతా వజ్రోత్సవ వేడుకలకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర�
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా �
దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని కలెక్టర్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో
జిల్లాలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లు, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులతో శుక్రవారం వ�
గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అ�