కడెం మండలంలోని రాంపూర్, మైసమ్మపేట గ్రామాల గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు సర్వే చేసి నివేదికలు త్వరగా అందజేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని క�
దశాబ్దాలుగా పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడంతో పోడు సమస్య కొనసాగుతూ వచ్చింది. అర్హులకు హక్కుపత్రాలు అందకపోవడంతో సాగు చేసుకుంటున్న గిరి
ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన�
పాడి రైతులను కలవరపెడుతున్న లంపీస్కిన్పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తెల్లజాతి పాడి పశువులు, ఎద్దులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా పశు సంవర్ధక శాఖ ముందస్తు చర్యలు తీసుకుం�
గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస
బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలపై అధికారులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టాలని సూచి
వైద్యం పేరుతో పేదోళ్ల కష్టాన్ని దోచుకుంటున్న అనుమతులు లేని ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పది రోజులుగా 195 ఆసుపత్రులను తనిఖీ చేసి ఇప్పటివరకు 21 ఆసుపత్రులను సీజ్ చేశారు
పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. ఎంతోకాలంగా జఠిలంగా ఉన్న పోడు వ్యవహారానికి రాష్ట్ర సర్కారు పరిష్కారం చూపిం చింది. అర్హులైన పోడు రైతులకు పట్టాలిచ్చేందుకు ప్రత్యేక జీవో 140ను జారీ చేయడంతో గిరిజనుల్లో ఆన�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మిలాద్ ఉన్ నబీ కూడా వస్తున్నదని, నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం అన్ని జోన్ల డీసీపీలు
మెడికల్ కౌన్సిల్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమాలు పాటించని ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఒకపక్క వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. గత నాలుగు రోజులుగా నిబంధనలు పాటించని పలు ద
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో జిల్లాలో పోడు భూముల పట్టాలు అందించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశ
దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�