ప్రభుత్వ యంత్రాంగం సమష్ఠి తత్వం, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి సమష్ఠి కృషికి నిదర్శనంగ�
రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తనిఖీలు చేపట్టాలని కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీఎడీఎంఏ) ఎన్ సత్యనారాయణ ఆదేశించారు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడుభూముల సర్వేను పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. పోడు భూముల పట్టాలను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చ
ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఈడీ ఆరోపించింది. ఆయన జైల్లో పండ్లు, సలాడ్లు పొందడంతోపాటు కుటుంబ సభ్యులు, సాక్షులను కలుస్తున్నారని ఢిల్లీ కోర్టుకు తెలిపిం
తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం అందించేలా తపాలా శాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పోస్టల్ బీమాను అమలు చేస్తున్నది. 18 నుంచి 65 ఏళ్�
త్వరలో పోడు రైతుల కల సాకారం కానుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆసరవెల్లి, కొండాపూర్ గ్రామాల్లో జరుగుతున్న పోడు భూముల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దా
నాసి రకం వరి విత్తనాలపై అధికారులు దృష్టి సారించారు. వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధ్యులైన విత్తన విక్రయదారులపై చర్యలకు ఉపక్రమించా రు. ఇప్పటికే ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. ప్రత
దళితుల స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఇప్పటికీ 60 నుంచి 70శాతం వరకు లబ్ధిదారులు వాహనాలనే కొనుగోలు చేశారు. దీంతో ఒకే రంగంలోని యూనిట్లను ఎంపిక చేసుకోవడంతో
రంగల్ మహా నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆమె ప్రజారోగ్యం, అర్బన్ హెల్త్ విభాగం అధికారులతో సమీక్షించా�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి
ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరె�
చివరి మజిలీకి ఎలాంటి చింత లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన వైకుంఠధామాలను నిర్మించింది. ఒక్కో గ్రామంలో రూ.10లక్షలతో నిర్మాణాలు చేపట్టారు. ఇందులో దహనం చేసేందుకు రెండు ప్లాట్ఫాంలు, �
రోడ్డు నిర్మాణ లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేయడంలో అధికార
రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో యాసంగి యాక్షన్ ప�