అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల ఆధ్వర్యంలో నిజాయితీ అధికారులకు పౌర సన్మానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేయిస్తంభాల గుడి నుంచి అంబేదర్ విగ్రహం వరక�
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి పది రోజు ల్లో పూర్తి చేయాలని వికారా బాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన
ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల్లో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి జిల
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్�
జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా స్థాయి సంఘ సమావేశాలు సోమ, మంగళవారాల్లో జిల్లా పురోభివృద్ధిని కాంక్షిస్తూ విజయవంతంగా జరిగాయి. మొదటి రోజైన సోమవారం ‘వ్యవసాయం, స్త్రీ-శిశు, సాంఘిక సంక్షేమం’లపై సమీక్ష జరుగ
ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల సమీకృత కా ర్యాలయాల సముదాయ భవనాలను నిర్మిస్తున్నది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేలా జిల్లా
వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీ రాజ్ ఈఈ సత్యారెడ్డిని ఆదేశించారు. చ�
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
భూమాఫియాతో కుమ్మక్కై ఓ సామాన్యుడి ఇంటిని అక్రమంగా బుల్డోజర్లతో పోలీసులు కూల్చేయడంపై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమాషా చేస్తున్నారా? అని మండిపడింది. పాట్నాకు చెందిన సహ్యోగ దేవి అనే మహి�
జిల్లాలో భారీ, మధ్య, చిన్ననీటి వనరుల కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం కలెక్ట�
నూతన సచివాలయ నిర్మాణ పనులన్నింటినీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను, ఆ పనులు చేపట్టిన సంస్థను ఆదేశించారు
జిల్లాలో మాతాశిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఎంహెచ్వో సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారు లు, ఆర�
హ్యూమన్రైట్స్ ముసుగులో బెదిరింపులు, సెటిల్ మెంట్లు దందాలకు పాల్పడుతున్న మహిళ, విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ పోలీసుస్టేషన్లో సీఐ శ్రీని వాస్జీ వివరాలు వెల్లడించారు
జిల్లా ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిస�