‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు మన పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ముఖ్యమైనవి కండ్లు. అవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. వాతావరణంలో వచ్చే మార్పులు, మన అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల కంటి జ
ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మండల ప్రత్యేక�
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్, కంటి వెలుగు జిల్ల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 నుంచి చేపట్టనున్న రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించా�
గిరిజనులు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీ ఆకు) బోనస్ (నెట్ రెవెన్యూ)ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు
‘మన ఊరు-మన బడి.. బన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని మనుగొండ ప్రాథమ�
రానున్న వేసవిలోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని �
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పిలుపునిచ�
వైకుంఠధామాల్లో వసతులను కల్పించి సంక్రాంతిలోపు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అక్కడ నీటి సరఫరా, విద్యుత్ సదుపా�
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాల�
మండలంలోని నోముల గ్రామంలో పందుల షెడ్డును తొలగించాలని శుక్రవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పందులు ఇళ్లల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని, వాటితో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని గ్రామస్త