తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద తీర్చిదిద్దిన బుద్ధవనాన్ని సందర్శించాలని బౌద్ధగురువు దలైలామాను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు.
తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి అభివృద్ధిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియు పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమ
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే అన్నారు. సోమవారం ఆమె గిర్మాజీపేట సీకేఎం హాస్పిటల్ను సందర్శించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు.
ఎల్జీ సక్సేనా నుంచి నేరుగా వచ్చే ఎలాంటి ఆదేశాలనూ పాటించరాదని, వాటిని సంబంధిత మంత్రికి గానీ, ఇన్చార్జికి గానీ పంపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించింది.
వర్షాకాలం వచ్చేనాటికి పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, అన్నీ రోడ్ల బీటీ రెన్యువల్స్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం �
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, తుది ఓటర్ జాబితా, బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ నివేదికలు సకాలంలో పంపించడంపై జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్ర�
వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందడం పట్ల బాధిత కుటుంబానికి మేయర్ సంతాపం తెలిపారు.
ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లోను సిద్ధం చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఐజీ త�
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార�
సిరిసిల్ల జిల్లానే శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరున ఉందని, ఈ పేరును నిలబెట్టుకుంటూ మహా శివరాత్రి జాతరను సక్సెస్ చేద్దామని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.