Minister Vemula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు వర్షాభావ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Prashanth Reddy) ఇరిగేషన్ అధిక�
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టి కోట్లాది రూపాయలతో లక్షన్నర కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి ఇంటింటికీ తాగునీరందిస్తున్న అపరభగీరథుడు సీఎం కేసీఆర్.’ అని రాష్ట్ర మహిళా �
మున్సిపాలిటీగా ఏర్పడిన అతి తక్కువ కాలంలో బాన్సువాడ రాష్ట్ర స్థాయిలో గుర్తింపుపొందడం, అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష�
యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయం, ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఆదాయ పన్నుశాఖ అధికారులు మూడోరోజూ సోదాలు నిర్వహించారు.
తెలంగాణలో అమలుచేస్తున్న మున్సిపల్ పన్నుల విధానం చాలా బాగున్నదని హిమాచల్ప్రదేశ్ మున్సిపల్ శాఖ అధికారులు ప్రశంసించారు. మున్సిపల్ పన్నుల వసూళ్లు చాలా సులువుగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ విధానాలన
ఖమ్మం మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పాత కలెక్టరేట్లో చేపడుతున్న వైద్య కళాశాల ఆదునీకరణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు, సూచ�
యూపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులను ఉద్దేశించి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గల బలియాపాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వర్ణో
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని పలు బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై �
పదో తరగతి పరీక్షల సందర్భంగా చోటు చేసుకుంటున్న అవకతవకలను నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం, బుద్వేల్లోని ప్రభుత్వ
తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదే�
సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�
జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గ�