జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు
నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మొదటి విడుతగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి
రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తున్నది. పంట కాలనీల ఏర్పాటుతో వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పంటల నమోదు కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ ప�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల నిర్వహణపై శుక్రవారం జగిత్యాల జిల్లా అధికారుల�
ప్రజలు, యువతలో దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జె�
దేశభక్తి పెంపొందే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై గురువా రం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా వజ్రో�
దేశభక్తి పెంపొందేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంల�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మహబూబాబాద్ రూరల్, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స�
ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇర్ఫాన్�
సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని, వారి బారి నుంచి ప్రజల సొమ్ముని కాపాడేందుకు కృషిచేయాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా గురువారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ క�