మండలంలోని మహిళా సంఘాల పనితీరు భేష్గా ఉందని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్ఆర్ఎల్ఎం బృందం ప్రశంసించింది. శుక్రవారం పటాన్చెరులోని జీవనజ్యోతి మండల మహిళా సమాఖ్య సంఘం పని తీరును పంజాబ్ బృందం పరిశీల
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక
స్మార్ట్సిటీలో భాగంగా చేపడుతున్న టవర్సర్కిల్ సుందరీకరణ పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస
కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ల
కేసుల విచారణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మరింత వేగంగా కేసుల పురోగతి సాధ్యమవుతుందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. నేర సమీక్షపై శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన �
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర�
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం
తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామ�
జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలన�