న్యూఢిల్లీలో ఈనెల 7న నిర్వహించే లైన్మెన్ దివాస్-2026 వేడుకలకు తెలంగాణ ఎన్పీడీసీఎల్ లో పనిచేస్తున్న లైన్మెన్ నరాల మునీశ్వరరావు ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) టాటా పవర్
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుకోవాల పశుసంవర్థక శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సూపర్వైజర్ రాఘవ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండ గ్రామంలో పశుగణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధ
పెద్దపల్లి జిల్లా ఓదెల లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్�
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్ ను జారీ చేయడానికి నిరసిస్తూ ఓదెల మండల కేంద్రంలో గురువారం కార్మికులు తహసీ
పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 12 నుంచి మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఇందుకు అన్ని ఏర్పాట్లు చ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ కు ఇండియన్ వెడ్డింగ్ ఫెస్టివల్ ఫొటోగ్రఫీలో అవార్డు దక్కింది. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026 సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ ఆధ్�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెల, కొలనూర్, పొత్కపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్లను హాల్టింగ్ చేయించాలని ఎంపీ వంశీకృష్ణకు ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఓదెల గ్రామానికి చెందిన అల్లం సతీష్ �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన సాతూరి సందీప్(32) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు పెద్దపల్లిలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అతి పురాతనమైన కొలనూరు సమ్మక్క సారలమ్మ జాతరను పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ శనివారం దర్శించుకున్నారు. జిల్లాలో పురాతనమైన జాతరగా కొలనూరుక�
Fog in Peddapalli | ఓదెల, జనవరి 19: పెద్దపల్లి జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కమ్మేసి.. 10 మీటర్ల దూరంలోని ప్రాంతం కూడా కనిపించడం లేదు. మొత్తం మంచు కప్పేసి ఉండటంతో ఢిల్లీని తలపిస్తోంది.