పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, పొత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి ఓ వ్యక్తి నుండి ఇంటి పర్మిషన్ కోసం ఫోన్పే ద్వారా రూ.5 వేల లంచం �
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు నిధులు మంజూరు చేయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా ఓదెలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక వివేకానంద వి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలోని ఎల్ సి 34 రైల్వే గేటును మరమ్మత్తుల కారణంగా మరో వారం రోజులు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్లో కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని నల్ల మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో విరాళాలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని గ్రామస్తులకు ఆదివారం అందజేశారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటిక స్థలం వరకు వెళ్లడానికి అంతిమయాత్రకు ఇబ్బందుల�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
లేబర్ పోర్టర్ లో ఉన్న లోపాలను సరిచేసి అర్హులైన కార్మికులందరికీ లేబర్ కార్డులు అందే విధంగా చూడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఓదెల మండలానికి చెందిన అల్లం సతీష్ శుక్రవారం వినత�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ చిట్ల రమేష్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గురువారం వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామం గంగాదేవిపల్లి సందర్శనకు వెళ్లారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుని సమాజంలో గుర్తింపు వచ్చేలా చదువుకోవాలని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి కోరారు. ఓదెల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మండలంలోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్
న్యూఢిల్లీలో ఈనెల 7న నిర్వహించే లైన్మెన్ దివాస్-2026 వేడుకలకు తెలంగాణ ఎన్పీడీసీఎల్ లో పనిచేస్తున్న లైన్మెన్ నరాల మునీశ్వరరావు ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) టాటా పవర్
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుకోవాల పశుసంవర్థక శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సూపర్వైజర్ రాఘవ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండ గ్రామంలో పశుగణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధ