MPDO Anil Reddy | పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి , ఎస్సై సనత్ రెడ్డి సూచించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి రైతు వేదిక లో విత్తన మేళా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువ�
ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. అందులో పండగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తీనెలు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసారి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరామరావు, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ప్రారంభోత్సవం చేశారు. రూ.75 లక్షలతో నూతనంగా తహసీల్దార్ కార్య�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామ శివారులోని మానేరు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు చెక్ డ్యాం నీటిలో ఈత కొట్టడానికి చేలిక ఆదిత్య, యశ్వంత్ ఇద్ద�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గంటా కొమరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.45 వేల విలువ గ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో స్వర్ణకారుల కులస్తులు పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి స్వర్ణకార కులస్తులు ఓదెలకు తరలివచ్చి పోచమ్మ ఆలయం వద్ద ప్
పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దున్నపోతుల కుమార్ అనే వ్యక్తికి ఫోక్సో కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి ఫోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు వెలవరించింది.
ఎల్నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం విస్తృతంగా పర్యటి�
ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో పవిత్ర కోరారు. ఓదెల, కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె గురువారం సందర్శించారు. డీఎంహెచ్వోగ
దక్షిణ మధ్య రైల్వే లోని కాజిపేట్-సిర్పూర్ కాగజ్ నగర్ సెక్షన్ లో కొలనూర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ ఫామ్ లో అధ్వానంగా మారాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు.
స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అనేదానికి 40 సంవత్సరాల తర్వాత స్నేహితుడి కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో 1987లో పదో తరగత�