Harish Rao | మల్లన్న సాగర్ ఎవరు కట్టారు.. నీ తాత కట్టిండా? అంటూ సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్ను గంగు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల మానేరు వాగులోని చెక్ డ్యామ్ కూలడంలో అనుమానాలు ఉన్నాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంపుల గ్రామంలోని క�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులతో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులో �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగులోని చెక్ డ్యాం శనివారం తెల్లవారుజాము వరకు కూలి ఉంది. ఇక్కడ 2022 సంవత్సరంలో రూ.19 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైత�
పెద్దపల్లి జిల్లా ఓదెల (Odela) మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై (Manair Vagu) ఉన్న చెక్ డ్యామ్ను (Check Dam) దుండగులు కూల్చివేశారు. దీంతో పెద్దమొత్తంలో నీరు దిగువకు వెళ్తున్నది.
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మా�
ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ని అభివృద్ధి పరచాలని కోరుతూ మంగళవారం ఓదెలకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్కు గ్రామస్తులు విన్నవించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని అతి పురాతన సాంబ సదా శివాలయం పునర్నిర్మాణం గ్రామస్తులు చేపట్టారు. జిల్లాలో మొదటిసారి పూర్తి రాయితో శివాలయాన్ని యధావిధిగా దాదాపు రూ.1.50 కోట్లతో పునర్నిర్మా�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పోత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 2కే రన్ కార్యక్రమాన్ని ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఓదెల మండల కేంద్రంలో శుక్రవారం ‘రన్ ఫర్ యూనిటీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పోలీస్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఆదివారం తెల్లవారుజామున మంచు తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో మంచు తుఫాను కురిసింది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం పడటంతో రైతుల ధాన్యం తడిసింది. గత మూడు రోజులుగా తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండటంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో దీపావళి సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థిని పాముకాటుకు గురై మృతి చెందిన విషాద ఘటన రూపు నారాయణపేట గ్రామంలో శుక్రవారం జరిగింది.
పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. ద్విచక్ర వాహనం( బైక్) కు ట్రాక్టర్ ట్రాలీ వలె( డబ్బా) తయారు చేయించి దాని ద్వారా వ్యవసాయ పనులని తీర్చుకుంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి పకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన వర్షాలు �