పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదాత గాండ్ల సత్యం సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ సోమవారం నిర్వహించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓదెలకు చెందిన సింగరేణి కార్మికుడు సత్యం మృతి చెందాడు.
విద్యార్థులు సత్ర్పవర్తనతో మెలగాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సూచించారు. మండలంలోని పోత్కపల్లి పోలీస్స్టేషన్లో విద్యార్థులతో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్నిశనివారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లాలో ఓ కోతి.. బర్రెలతో స్నేహం సర్వత్రా చర్చకుదారితీసింది. ఇది పెద్దపల్లి మండలం కొత్తపల్లి- ఓదెల మండలం కొలనూర్ గ్రామాల ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నది. కొత్తపల్లి గ్రామానికి చెందిన చేగొండ మల్�
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూప్ నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు(35) అనే యువకుడు ఓదెల నుంచి పెగడపల్లి వైపు బ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో దారి మైసమ్మ ఉత్సవాలను ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆటో యజమానులందరూ దారి మైసమ్మ ఆలయం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్లి అక్కడ మైసమ్మకు ప్�
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లిలో మత్తు పదార్థాలు వ్యతిరేక అవగాహన వారోత్సవాలు ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఇందులో ఎస్సై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి
ద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో రజక కులస్తులు తమ కుల దైవమైన మడేలేశ్వర స్వామి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో మడేలేశ్వర స్వామికి రజక కుల�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నేత్రదానం చేసిన ఎంబాడి చంద్రయ్య సంస్మరణ సభ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించి జ్ఞాపికను అందజేశారు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేస�
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. వచ్చేనెల 13వ తేదీ పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో మల్లన్న ఆలయ జాతర ముగియనుంది. అలాగే సకాలంలో వర్షాలు పడితే రైతులు వానాకాలం
ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 15వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ సార్ ఫొటోకు ఉద్యమకారులు శనివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యా�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.