చిన్నారులు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడటం చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. ఒకసారి అనారోగ్యం నుంచి కోలుకుని పాఠశాలకు వెళ్లిన కొద్ది రోజులకే మళ్లీ అదే సమస్యలు రావడంతో పిల్లలకు రోగనిర�
వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా గాలిలోని అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలు శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్ ముప్పును కూడా పెంచు�
ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి సమస్యలు పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగించే జీఎల్పీ
ఇంట్లోకి చీమలు రావడం చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ముఖ్యంగా వంటగదిలో ఆహారం, తీపి పదార్థాలు, కిందపడిన ఆహార పదార్థాల వాసనకు చీమలు త్వరగా ఆకర్షితమవుతాయి. అయితే ఆహారం మాత్రమే కాదు.. తేమ కూడా చీమలను ఇంట�
బరువు తగ్గేందుకు చాలామంది కేలరీలను లెక్కించడం, ఆహారం పరిమాణాన్ని తగ్గించడం, ఆకలిని నియంత్రించడం వంటి పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా ఆహారంలో ఎలాంటి పదార్థాలను ఎంచుకుంటున్నామన్నదే కీ�
హెచ్1ఎన్1 (H1N1) వంటి ఫ్లూ నుంచి కోలుకున్న తర్వాత జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు తగ్గిపోయినా కొందరిలో అలసట, ఏకాగ్రత లోపం, విషయాలను గుర్తు చేసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కొంతకాలం కొనసాగుతాయి. దీనినే సాధారణంగా �
మాంసాన్ని తినేసే బ్యాక్టీరియాగా పిలిచే కొన్ని రకాల సూక్ష్మజీవులు వేడెక్కుతున్న సముద్ర జలాల్లో వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా విబ్రియో వల్నిఫికస్ (Vibrio vulnificus) అనే బ్యాక్టీర
కోవిడ్-19 తర్వాత కొంతమందిలో నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగే లక్షణాలకు కారణాలపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) పరి�
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సాధారణంగా మారుతున్నాయి. అయితే వీటి ప్రభావం కేవలం మానసిక ఆరోగ్యంపైనే కాకుండా గుండె ఆరోగ్యంపైనా పడుతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కొవ్వ�
ఫ్యాటీ లివర్ సమస్య ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తోంది. అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవనశైలి కారణాలతో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ సమస్యను నియంత్రించడానికి ఆహార
పాలకూర, తోటకూర, మెంతికూర, పొనగంటి కూర ఇవన్నీ మనకు తెలిసిన ఆకుకూరలు. పొలాల్లో విత్తనాలు చల్లితే ఇవి సాగవుతాయి. కానీ, విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరం లేకుండానే పంటపొలాల్లో కలుపు మొక్కలుగా పెరిగే ఆక�
పనీర్ భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. ముఖ్యంగా శాకాహారులు ప్రోటీన్ కోసం పనీర్ను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే మార్కెట్లో అసలైన పాలతో తయారైన పనీర్కు బదులుగా దాని రూపాన్ని, రుచిని పోలి ఉండ�
దేశంలో ఫ్యాటీ లివర్ సమస్యను గతంలో ప్రధానంగా అధిక మద్యం సేవించే వారిలో కనిపించే వ్యాధిగా భావించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవక్రియ సంబంధ�
ప్రకృతిలోని కొన్ని మొక్కలు మనకు అందమైన పుష్పాలను అందించడమే కాకుండా, అత్యంత శక్తివంతమైన రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అయితే అదే రసాయనాలు ఒకవైపు ప్రాణాంతక విషాలుగా పనిచేస్తే, మరోవైపు భవిష్యత్తులో కొ�
చిలగడదుంపను సాధారణంగా రుచికరమైన దుంపగా మాత్రమే చూస్తారు. కానీ ఇందులో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి పలు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా నారింజ రంగులో ఉండే చిలగడదుంపల్లో బీటా �