మానవాళికి సవాలుగా మారుతున్న పౌష్టికాహారం ఉత్పత్తికి ఇక్రిశాట్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. పంటల సాగు, పోషక విలువలు అధికంగా ఉండే ఆహార ధాన్యాల ఉత్పత్తితోనే పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేలా ఇతర సంస
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
కలిసి ఉంటే సుఖంగా ఉంటాం. కలిపి తింటే బలంగా ఉంటాం. ఆహార పదార్థాల్లోని పోషకాల్లో దేనికదే ప్రత్యేకం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల పోషకాలనూ తీసుకోవాలి. అందుకే కలిపి తినాలని చెబుతారు నిపుణులు.
మన ప్రాంతంలో ద్రాక్ష ఎంత సాగు చేస్తే అంత మంచి ఫలితాలుంటాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాగుకు చాలా అనుకూల వాతావరణం ఉందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి, డా. నీరజాప్రభాకర్
భవిష్యత్ ఆహారం చిరుధాన్యాలే అని, చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగిందని గ్రామ సర్పంచ్ కమిలిబాయి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని లచ్చినాయక్తండా గ్రామ పరిధిలోని జీడిగడ్డ తండాలో నిర్
చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు, వాటిని సాగుచేసే రైతులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నాయని జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం(ఇండియన్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర�
భైంసాలోని గాంధీ గంజ్ ముందు, గుజిరి గల్లిలో జొన్న రొట్టెలను అప్పటికప్పుడు తయారు చేసి వేడి వేడిగా అందిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు సైతం అమ్ముతున్నారు. జొన్న రొట్టెలు ఒకటి రూ. 15 అం�
తాము తగినంత హైట్ పెరగడం లేదని టీనేజర్లలో చాలా మంది మధనపడుతుంటారు. ఎత్తును జీన్స్ 60 నుంచి 80 శాతం నిర్ధారిస్తే మిగిలిన 40 నుంచి 20 శాతం మన చేతుల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పోషకాహారం అంటే సంపన్నులకు మాత్రమే పరిమితమైన వ్యవహారమని అనుకుంటారు చాలా మంది. ఆ ఆలోచన తప్పని రుజువు చేస్తూ, బలవర్ధకమైన ఆహారాన్ని అన్ని వర్గాల వారూ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నది ‘ఫుడ్శాల’ ఫౌండేషన్.