భవిష్యత్ ఆహారం చిరుధాన్యాలే అని, చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగిందని గ్రామ సర్పంచ్ కమిలిబాయి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని లచ్చినాయక్తండా గ్రామ పరిధిలోని జీడిగడ్డ తండాలో నిర్
చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు, వాటిని సాగుచేసే రైతులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నాయని జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం(ఇండియన్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర�
భైంసాలోని గాంధీ గంజ్ ముందు, గుజిరి గల్లిలో జొన్న రొట్టెలను అప్పటికప్పుడు తయారు చేసి వేడి వేడిగా అందిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు సైతం అమ్ముతున్నారు. జొన్న రొట్టెలు ఒకటి రూ. 15 అం�
తాము తగినంత హైట్ పెరగడం లేదని టీనేజర్లలో చాలా మంది మధనపడుతుంటారు. ఎత్తును జీన్స్ 60 నుంచి 80 శాతం నిర్ధారిస్తే మిగిలిన 40 నుంచి 20 శాతం మన చేతుల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పోషకాహారం అంటే సంపన్నులకు మాత్రమే పరిమితమైన వ్యవహారమని అనుకుంటారు చాలా మంది. ఆ ఆలోచన తప్పని రుజువు చేస్తూ, బలవర్ధకమైన ఆహారాన్ని అన్ని వర్గాల వారూ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నది ‘ఫుడ్శాల’ ఫౌండేషన్.