ఒకప్పుడు సినిమా అంటే ఓ ఎమోషన్. సినిమా థియేటర్ ఓ జ్ఞాపకం. సినిమా అంటే చాలు జనం ఎగబడేవారు. పల్లెటూర్ల ప్రజలు ఏకంగా ఎడ్ల బండ్లు కట్టించుకొని మరీ థియేటర్లకు వెళ్లేవారు. ఆ కాలంలోనే మాయాబజార్, లవకుశ లాంటి సిన�
ఎన్టీఆర్, ప్రశాంత్నీల్ కాంబినేషన్ ప్రకటన వచ్చినప్పట్నుంచీ ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు ఎన్టీయార్ దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉంటే, మరోవైపు ప్రశాంత్నీల్
తారక్, చరణ్ కలిసి ‘నాటునాటు..’ అంటూ స్టెప్పులేస్తే వారి ఆటపాట గురించి ప్రపంచం మాట్లాడుకుంది. ఇప్పుడు ఆ ఫీట్ మళ్లీ రిపీట్ కానుందని సమాచారం. కాకపోతే.. తారక్ అలాగే ఉన్నారు.
NTR 31 | ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా వచ్చి 2 ఏండ్లు గడుస్తున్న ఎన్టీఆర్ సినిమా ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో బి
ఎన్నికల వేళ అనేక చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్ప సినిమాను మరిపించేలా ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్లో రూ.20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ ప�
KCR | మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ముఖ్యమంత్రి నోటికే మొక్కాలంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. రోడ్షోలో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్లో ప్రసంగ�
NTR Ramzan Wishes | పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ ఈద్ ముబారక్! ఈ ఈద్ మీకు సంతోషం, శాంతి శ్రేయస్సును తీసుకురావాలి అ�
Geethanjali Malli Vachindi | తెలుగు హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చి�
‘నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు. జగన్.. జగన్.. అని కొట్టుకుంటున్నది’ అని ఏపీ శాసనసభలో గర్వంగా ప్రకటించిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కొద్ది రోజులకే టీడీపీలో చేరిపోయారు. అంతట�
‘చూపే బంగారమాయెనే...’ పాటేమో గానీ, బన్ని స్టెప్పు ప్రపంచ వ్యాప్తమైంది. ‘నాటు నాటు..’ పాటలో తారక్, చరణ్ ఆట ఆస్కార్లో అదరగొట్టింది. ఇప్పుడు టాలీవుడ్ స్టెప్పేస్తే... హాలీవుడ్ కూడా చిందేస్తున్నది. దశాబ్దాల�
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవల జపాన్ వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) మీడియాతో మాట్లాడుతూ తాను మహేశ్తో సి�
‘ఆర్ఆర్ఆర్' చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది బాలీవుడ్ నాయిక అలియాభట్. సీత పాత్రలో ఆమె అభినయం అందరిని ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మరోమారు ఎన్టీఆర్ సరసన నటించనున్నట్లు తెలిసింది.
రామ్చరణ్ సినిమా అంటేనే విడుదలకు ముందు హైప్ కామన్. దానికితోడు ‘ఉప్పెన’ లాంటి బ్లాక్బాస్టర్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్చరణ్ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.