CM KCR | 2023 జూన్ 2... తెలంగాణ పదో పుట్టిన రోజు మాత్రమే కాదు; మరో విశేషం కూడా ఉన్నది. అది... ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ర్టానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరి రికార్డు సృష్టిస్తున్న సందర్�
విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ అందరి వాడు..ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆయనకు అభిమానులే.. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని �
శత జయంతి ఉత్సవాలకు కూడా ప్రజాదరణ తగ్గకుండా, ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహానుభావుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట�
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు నిజమైన రాజకీయ వారసుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాంటి గొప్ప లక్షణాలు, సమర్థత కేవలం కేసీఆర్కు మాత్రమే ఉన్నాయని తెలిప�
NTR | ‘రామచంద్రా.. అదిగో మీ వంశగర్భ సూర్యభగవానుడు.. నమస్కారం చేయమ’ని చెబుతాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు. కెమెరా రాముడి పాత్ర మీద ఫోకస్ అవుతుంది. అచ్చంగా శ్రీరాముడే ప్రత్యక్షమయ్యాడేమో అనిపిస్తుంది. అక్కడ ఉన్నది �
ఖమ్మం నగరంలోని లకారం చెరువు మధ్యలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. తానా సహకారంతో విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ
ఆర్ఆర్ఆర్' చిత్రంలో గవర్నర్ స్కాట్ పాత్రలో నటించిన బ్రిటీష్ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 58 ఏండ్లు. ఇటలీలో ‘కాసినో ఇన్ ఇస్చియా’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన అక్కడే మృత�
ఎన్టీఆర్ 30వ చిత్రం ‘దేవర’ ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది అందాల తార జాన్వీకపూర్. దక్షిణాదిలో ఈ భామకిది తొలి చిత్రం కావడంతో పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిసింది.
దివంగత సీఎం ఎన్టీఆర్ కారణజన్ముడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వెండితెరపై వెలుగు వెలిగిన ఎన్టీఆర్, కృష్ణ, దాసరి నారాయణరావు సినిమా రంగానికి చేసిన సేవలు స్థిరస్థాయిగా నిల�
Simhadri Movie Re-Release | ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన 'సింహాద్రి' ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక 20ఏళ్ల కుర్రాడు ఇండస్ట్రీని షేక్ చేశాడని కథలు కథలుగా చెప్పుకున్నారు. రాజమౌళి టేకింగ్కు, తారక
ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్నది.