Jr.NTR | ఎంత పెద్ద దర్శకుడైనా.. ఒక్క డిజాస్టర్ పడితే అవకాశం కోసం ఎదురు చూడక తప్పదు. దర్శకుడి వెనకాల కోట్లు కొల్లగొట్టిన సినిమాలున్నా.. ఒక్క ఫ్లాప్ అతన్ని కిందకి లాగేస్తుంది. అలాంటి టైమ్లో చేయి అందించే హీరో ఎ�
Adhurs Movie Re-Release | జూ.ఎన్టీఆర్ సినిమాల్లో అదుర్స్కు ప్రత్యేక స్థానం ఉంది. తారక్ కెరీర్లో ఎన్ని బ్లాక్బస్టర్లు, వందల కోట్లు వసూల్ చేసిన సినిమాలున్నా.. అదుర్స్ మూవీ ఎప్పటికీ స్పెషల్. ముఖ్యంగా బ్రాహ్మణుడిగా
Devara Movie | నందమూరి ఫ్యాన్స్తో పాటు సాధారణ ఆడియెన్స్ సైతం దేవరపై ఓ రేంజ్లో అంచనాలు పెంచుకున్నారు. దానికి తోడు మరో వైపు పలు లీకుల ప్రవాహంతో సినిమాపై అంతకంతకూ హైప్ పెరుగుతూనే ఉంది.
Devara Movie | ప్రస్తుతం ఎడతెరపు లేకుండా ఈ సినిమా షూటింగ్ను కొనసాగిస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూ్ల్స్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ అదే స్పీడ్తో ముందుకు కదులుతున్నారు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. తీర ప్రాంతం నేపథ్యంలో జరిగే కథతో హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది.
వార్-2’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆయన బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్తో తెరను పంచుకోబోతున్నారు.
కెరీర్ ఆరంభం నుంచి కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తుంది అందాల తార జాన్వీకపూర్. హిందీలో ఈ భామ నటించిన చిత్రాలన్నీ విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో ఈ భామ తెలుగులో �
PrashanthNeel | 'కేజీఎఫ్' సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వంద కోట్ల బొమ్మ కూడా లేని కన్నడ పరిశ్రమకు వెయ్యి కోట్ల సినిమాను పరిచయం చేశాడు. ఇక ఆదివారం ప్రశాంత్ నీల్ తన పుట్టిన రోజ
బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అనేక విజయాలు సాధించారనీ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవంతో దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందని అంటున్నారు పీపుల్స్స్టార్ ఆర్. నార
CM KCR | 2023 జూన్ 2... తెలంగాణ పదో పుట్టిన రోజు మాత్రమే కాదు; మరో విశేషం కూడా ఉన్నది. అది... ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ర్టానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరి రికార్డు సృష్టిస్తున్న సందర్�
విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ అందరి వాడు..ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆయనకు అభిమానులే.. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.