కొద్దిరోజుల క్రితం ఫుడ్పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయింది అగ్ర కథానాయిక జాన్వీకపూర్. చెన్నై నుంచి హుటాహుటిన హైదరాబాద్కు చేరుకొని చికిత్స తీసుకొని కోలుకుంది. ఆసుపత్రిలో ఉన్న మూడురోజులు భయం�
Filmfare Awards | టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) జాబితా విడుదలైంది. 68వ ఫిల్మ్ఫేర్ అవార్డుల ( 68th edition of Film fare Awards South) వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది.
తారక్ ‘దేవర 1’ షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది.
కథానాయిక జాన్వీకపూర్కు దక్షిణాది అంటే ప్రత్యేకమైన అభిమానం. తన తల్లి శ్రీదేవి తరహాలోనే దక్షిణాదిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నది జాన్వీకపూర్ లక్ష్యంగా చెబుతారు. అందుకే ఇటీవలకాలంలో హిందీ
కథ బాగుంటే సినిమా మినిమమ్ గ్యారెంటీ! ఆ సినిమాలో పాటలు బాగుంటే.. బొమ్మకు తిరుగుండదు. మరి కథే.. సంగీతమైతే, అది చిత్రరాజం అవుతుంది. దశాబ్దాలు గడిచినా ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటుంది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర
దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు 101వ జయంతిని మంగళవారం రెండు తెలుగు రాష్ర్టాల్లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, లక్ష
Chiranjeevi | తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి సైతం ఎన్టీఆర్ను స్మరించుకు�
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్కు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి గుండె చప్పుడు, ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని చెప్పార�
టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్బండ్లోని ఎన్టీఆర్ ఘాట్లో నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీ�
‘అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టించి, మరణానంతరం కూడా జనహృదయాల్లో బ్రతికుండే మహనీయులకే జయంతులు జరుగుతాయి. నా దృష్టిలో ఎన్టీఆర్ లాంటి మహపురుషులకు జరిగేది మాత్రమే జయంతి.’ అన్నారు దర్శకుడు వైవీ�