‘అమాయకులపైన అణగారిన వర్గాలపై కులం పేరుతో దాడిచేస్తే చర్యలు తీసుకోరా?’ అని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
రామగిరి మండలం రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారు లోని భూముల స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూశాఖ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడి పాట్టడారులైన రైతుల ఇండ్లకు బుధవారం నోటీసులు అటించారు. దీంతో గ్రామంలో ఉద్ర�
ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అద్దెలు చెల్లించడంలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధులు లేవని దాటేస్తున్నది. 16 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో రూ.60 లక్షల దాకా బకాయిలు పేరుకుపోయాయి.
నిబంధనలు పాటించని శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ దవాఖానకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. యూసుఫ్గూడకు చెందిన యువతి(17) ఏడాదిన్నర కాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుంది.
Kanwar Yatra: కన్వర్ యాత్ర సాగే మార్గంలో ఏర్పాటు చేసిన హోటళ్లు అన్నీ క్యూఆర్ కోడ్లు ప్రదర్శించాలని యూపీ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలను ప్రశ్నిస్తూ.. ఉత్తరప్రదేశ్ ప్రభు�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని భూ వివాదంపై ప్రైవేటు వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ భూమిలో చేపట్టిన ‘హైరైజ్ ’ నిర్మాణాలపై తదుపరి విచారణలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింద�
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లను ఈ నెల 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల�
ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్కుమార్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బరాజ్ గ్రౌటింగ్పై వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆ నోటీసుల్లో ఆదేశించినట్టు తెలిసింది.
కార్మికలోకం ఏకమైంది. కేంద్రంలోని మోదీ సర్కారుపై సమరానికి సై అంటున్నది. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మున్సిపాలిటీల్లోని పేదలకు అమలు చేయాలన్న వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో భాగంగా భువనగిరి జిల్లాలో నోటీసుల పరంపర కొనసాగుతున్నది. ఓ వైపు అధికారులు నోటీసులు జారీ చేస్తుంటే.. మరోవైపు నిర్వాసితులైన రైతులు వాటిని తిరస్కరిస్తున్నారు. అంతటితో ఆగకుండా తి�