రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ విధానంపై దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్య�
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న అన్నారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా మండలకేంద్రంలో బీఆర�
పరిపాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్
బొగ్గు సామ్పై సమాధానం చెప్పే దమ్ములేకనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటీసుల పేరుతో డైవర్షన్ డ్రామాలాడుతున్నారు. రాజకీయ కక్షతోనే మొన్న నాకు, ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. రేవంత్రెడ్డీ.. గుర్తుప
Chiranjeevi | తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి తన పేరు, ఫొటోలు దుర్వినియోగంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో చిరంజీవికి అనుకూలంగా తీర్పునిచ్చిన సిటీ సివిల్ కోర్టు చిరంజీవి పేరు, ఫ�
కల్తీ దగ్గు మందుతో చిన్నారులు మృత్యువాతపడిన వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వా
Suomoto case | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో ఈ నెల 5న కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది.
అయిజ పట్టణానికి చెందిన చిట్టి అనే దివ్యాంగురాలిని వానరం కొరికింది. దీంతో వైద్య చికిత్స కోసం బుధవారం ఆమె స్థానిక పీహెచ్సీకి వెళ్లింది. వైద్యులు పరీక్షించి, ప్రభుత్వం సరఫరా చేసిన మాత్రలను అందజేశారు. ఆమె �
‘అమాయకులపైన అణగారిన వర్గాలపై కులం పేరుతో దాడిచేస్తే చర్యలు తీసుకోరా?’ అని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.