314 రైస్ మిల్లుల్లో 5.40లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ ధాన్యం రికవరీకి సదరు మిల్లులపై చర్యలకు ఉపక్రమించింది. నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు (MLAs Defection) తాఖీదులు అందాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. బీఆర్ఎ�
Perni Jayasudha | మచిలిపట్నం ప్రైవేట్ గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు.
కచ్చితత్వం లేని, పక్షపాతంతో కూడిన సమాచారాన్ని ‘వికీపీడియా’లో ఇస్తున్నారన్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఫిర్యాదుల్లోని అంశాలు పేర్కొంటూ‘వికీపీడియా’కు మంగళవారం నోటీసులు జారీచేసింది.
హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ బీఆర్ఎస్కు చెందిన మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్�
ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు నాలుగు వరుసల హైవే (ఎన్హెచ్-63)నిర్మాణానికి గతంలో సర్వే చేపట్టగా ఎట్టకేలకు అధికారు లు భూనిర్వాసితులకు నోటీసులు జారీ చేశా రు. కొందరు నోటీసులు తీసుకోగా మరికొం�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్నగర్కు చెందిన కొంతమంది రైతులకు బుధవారం హైకోర్టు నోటీసులు అందజేసింది. ఫార్మాసిటీకి భూములు ఎందుకు ఇవ్వడం లేదని, పరిహారం ఎందుకు తీసుకోవడం లేదని, అసలు తమ అభ్యంతరం ఏమిట�
బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066లో బీఆర్ఎస్ కార్యాలయం కోసం ఎకరం భూమి కేటాయింపు, భవన నిర్మా�
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావుకు కూడా వివరణ కోరుతూ లేఖ రాసింది. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని ఆయనను కోరింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నర్స
పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి రాని 385 మంది ఉపాధ్యాయులకు మేడ్చల్ విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో దాదాపు ఏడాది క్రితం మరణించిన ఒక ఉపాధ్యాయురాలికి నోటీసుల రావడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చన�