గుట్కా కంపెనీల ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు అక్షయ్ కు మార్, షారూక్ ఖాన్, అజయ్ దేవ్గణ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనానికి తెలిపింద
నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. శనివారం ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు లోకేశ్ను కలిసి నోటీసులు అందజేశ�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీపై ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ రూ.100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు సంస్థ ఆమెకు నోటీసులు పంపింది. ‘ఇస్కాన్ గోశాలల్లో ఉన్న ఆవులను కబేళాలకు అ�
తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ రాజధానిలోని రెండు మసీదులకు (Mosques) రైల్వే అధికారులు నోటీసులు (Notices) జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను (Encroachments) తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు త�
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్న
Supreme Court | ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM YS Jagan) కి సుప్రీంకోర్టు(Supreme Court ) షాకిచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు(YS Viveka Murder Case)లో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash reddy ) ముందస్తు బెయిల్ రద్దు పై విచారణ జూలై 3కు వాయిదా పడింది.
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డేటా చోరీపై విచారణ జరుపుతున్న సైబరాబాద్ పోలీసులు పలు కంపెనీలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు.
నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 21న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీలోని 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్
తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ చేస్తున్న కాలయాపనకు కారణాలు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది.
రాంచీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చెందిన నిధులను పక్కదారి పట్టించారని ఎంపీ నామా నాగేశ్వర్రావుపై దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ఆదేశించింద�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అటవీ శాఖ అధికారులు ఆదివారం వారికి నోటీసులు జారీ చేశారు.
MLAs Poaching case | టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. కేసు సంబంధం ఉన్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ,
హైదరాబాద్లోని మూడు ప్రధాన పారిశ్రామికవాడల్లో ఇప్పటికే కంపెనీలు నిర్వహిస్తున్న లీజుదారులకు ప్లాట్లను విక్రయించే ప్రక్రియను పరిశ్రమల శాఖ అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా లీజుదారులకు అధికారుల�
కింది కోర్టు తీర్పుపై పోలీసుల అప్పీల్ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి జైలుపాలైన బీజేపీ ఎమ్మెల్యే రాజా