రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయ నిధులను (ఎస్డీఆర్ఎఫ్) పర్సనల్ డిపాజిట్ అకౌంట్లకు బదిలీ చేయడంపై ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు రాష్ట్ర విపత్త�
భోపాల్: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఒక ఐఏఎస్ అధికారి పలు ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆయనకు నోటీసులు పంపింది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. జమ్ముకశ్మీర్ నుంచి కశ్మీర్ పండిట్లను బలవం
కొండాపూర్ : రిటైర్డ్ ఐపీఎస్ రమేష్కుమార్ తల్లిదండ్రులపై నమోదైన ఓ కేసుకు సంబంధించి బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కొండాపూర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. 2018లో రమేష్ సోదరుడి భార్య సంధ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఫోన్ల తయారీలో ఎలాంటి విడి పరికరాలు వాడుతున్నారు, ఏ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు, ఇన్బిల్ట్ యాప్లు వినియోగదారుల నుంచి ఏ సమాచారాన్ని సేకరిస్తాయి, ఎలా పనిచేస్తాయి.. తదితర వివర