బాలల హకుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలకు విధించిన నిబంధనలను సవాల్ చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరి
నిర్దిష్ట ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలకు వసూలు చేసే ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
సంచలనం రేకెత్తించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ప్రతివాదులుగా ఉన్న పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వాదనలు కూడా విన్న తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఈ నెల 17న హింసాత్మక ఘటనపై బిగ్బాస్ షో నిర్వహిస్తున్న ‘ఎండల్మోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'కు సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు అందజేశారు.
గుట్కా కంపెనీల ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు అక్షయ్ కు మార్, షారూక్ ఖాన్, అజయ్ దేవ్గణ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనానికి తెలిపింద
నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. శనివారం ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు లోకేశ్ను కలిసి నోటీసులు అందజేశ�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీపై ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ రూ.100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు సంస్థ ఆమెకు నోటీసులు పంపింది. ‘ఇస్కాన్ గోశాలల్లో ఉన్న ఆవులను కబేళాలకు అ�
తమ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని దేశ రాజధానిలోని రెండు మసీదులకు (Mosques) రైల్వే అధికారులు నోటీసులు (Notices) జారీచేశారు. నిర్ణీత సమయంలో ఆక్రమణలను (Encroachments) తొలగించకపోతే రైల్వే చట్టం ప్రకారం తగిన చర్యలు త�
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పిటిషన్ను సవరించి లెఫ్టినెంట్ గవర్నర్ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వాన్న
Supreme Court | ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM YS Jagan) కి సుప్రీంకోర్టు(Supreme Court ) షాకిచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు(YS Viveka Murder Case)లో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి(MP Avinash reddy ) ముందస్తు బెయిల్ రద్దు పై విచారణ జూలై 3కు వాయిదా పడింది.
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డేటా చోరీపై విచారణ జరుపుతున్న సైబరాబాద్ పోలీసులు పలు కంపెనీలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు.