హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా కళాశాల విద్యార్థుల సీట్ల సర్దుబాటుకు ఎ�
మెడికల్ పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్వల్ప ఊరటనిచ్చింది. పరిశోధన విధానాలపై ఆన్లైన్ కోర్సు (ఆన్లైన్ కోర్సు ఇన్ రిసెర్చ్ మెథడ్)ను వివిధ కారణాలతో పూర్తిచే�
తమ కాలేజీలో అనుమతించిన మెడికల్, పీజీ మెడికల్ ప్రవేశాలను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వికారాబాద్లోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస
మోడర్న్ మెడిసన్ను ప్రాక్టీస్ చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టం, 2019లో రిజిష్టర్ అయిన ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) తమ పేర్లకు ముందు మెడికల్ డాక్టర్ (మెడ్ డీఆర్.) అనే ప్రిఫిక్స్ చేర్చు�
పోటీ ప్రపంచానికి అనుగుణంగా కొత్త కరికులం ఈ ఏడాది నుంచే అమలు.. ఎన్ఎంసీ నిర్ణయం హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్కు ఈ ఏడాది నుంచే కొత్త కరికులాన్ని అమలు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్�
NEET | దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) 2022షెడ్యూల్ త్వరలో విడుదలకానుంది. ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించే అవకాశం ఉన్నదని సమాచారం.
Medical college | మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో మరో మూడు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాథాలజీలో మూడు పీజీ మెడికల్ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు
national medical council | నూతన మెడికల్ కాలేజీల ఏర్పాట్లను తనిఖీ చేసేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) డిసెంబర్లో రాష్ట్రానికి రానున్నది. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ ఇంటెర్న్లకు వారం రోజుల పాటు ఆయుష్ మందులపై తప్పనిసరి శిక్షణ నిబంధనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిని మిక్సోపతిగా అభివర్ణిస్తూ.. �