జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు లభించని 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం బుధవారం తేలనున్నది. ఈ ఏడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా.. ఇటీవల ఎన్ఎంసీ 4 కాలేజీల
వైద్య విద్యార్థులు విపరీతమైన ఒత్తిడితో చిత్తవుతున్నారని, మానసిక సమస్యల బారిన పడుతున్నారని జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నివేదిక పేర్కొన్నది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస�
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు గతేడాది జూన్ 5న యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల
రోగనిర్ధారణ పరీక్షల కంటే ముందు యాంటీ బయాటిక్స్ను రోగులకు సూచించొద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. వైరస్లు, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ను తట్టుకొనేలా తయారవుతున్న నేపథ్యం�
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల సమస్త సమాచారాన్ని తమ వెబ్సైట్లో పొందుపరుచాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఇప్పటివరకు కాలేజీల పేరు, అడ్రస్, ఎప్పుడు అనుమతులు వచ్చాయనే ప్రాథ�
దేశవ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 170 కాలేజీల నుంచి దరఖాస్తులు �
నీట్ పీజీ 2024 పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్టు బుధవారం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ప్రకటించింది. మొదట జూలై 7న పరీక్ష జరిపేందుకు షెడ్యూల్ ఖరారు కాగా ఇప్పుడు జూన్ 23న నిర్వహించేందుకు రీషెడ్యూల్�
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ‘గుర్తింపు’ గండాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే మంజూరైన కాలేజీల్లోని సీట్లలో భారీగా కోత పడటంతోపాటు కొత్త కాలేజీల గుర్తింపు ప్రమాదంలో ప
NMC | జాతీయ స్థాయి వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న సంక్లిష్టతను సరళతరం చేసేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) సిద్ధమైంది. కేవలం రెండు దరఖాస్తుల ద్వారా మెడికల్ సీట్లక
మెడికల్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు కాలేజీ జరిగే సమయంలో ప్రైవేటు క్లినిక్లు, దవాఖానల్లో ఉండటంపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిషేధం విధించింది.
వైద్య కళాశాలల్లో సీట్ లీవింగ్ బాండ్ విధానాన్ని రద్దు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. విద్యార్థులకు సహాయకరమైన వాతావరణాన్ని సృష్టించడంతో�
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ఎంసీ తనిఖీలకు సిద్ధంగా ఉన్నాయా అని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆరా తీశారు. గురువారం ఆమె సచివాలయంలో మెడికల్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఒక్
వైద్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు క్లినికల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తొలిసారి తన నియంత్రణలో ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్ట్-డాక్టొరల్ ఫెలోషిప్ క
పీజీ వైద్య విద్యార్థులు ఇక నుంచి ఫుల్టైం రెసిడెంట్ డాక్టర్లుగా పనిచేయాల్సి ఉంటుందని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నిబంధనావళిని విడుదల చేసింది. సహేతుకమైన పనిగంటలు, సరిపడా విశ్రాంతి వారికి కల్పి�