నీట్ పీజీ 2024 పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్టు బుధవారం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ప్రకటించింది. మొదట జూలై 7న పరీక్ష జరిపేందుకు షెడ్యూల్ ఖరారు కాగా ఇప్పుడు జూన్ 23న నిర్వహించేందుకు రీషెడ్యూల్�
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ‘గుర్తింపు’ గండాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే మంజూరైన కాలేజీల్లోని సీట్లలో భారీగా కోత పడటంతోపాటు కొత్త కాలేజీల గుర్తింపు ప్రమాదంలో ప
NMC | జాతీయ స్థాయి వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న సంక్లిష్టతను సరళతరం చేసేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) సిద్ధమైంది. కేవలం రెండు దరఖాస్తుల ద్వారా మెడికల్ సీట్లక
మెడికల్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు కాలేజీ జరిగే సమయంలో ప్రైవేటు క్లినిక్లు, దవాఖానల్లో ఉండటంపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిషేధం విధించింది.
వైద్య కళాశాలల్లో సీట్ లీవింగ్ బాండ్ విధానాన్ని రద్దు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. విద్యార్థులకు సహాయకరమైన వాతావరణాన్ని సృష్టించడంతో�
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ఎంసీ తనిఖీలకు సిద్ధంగా ఉన్నాయా అని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆరా తీశారు. గురువారం ఆమె సచివాలయంలో మెడికల్ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఒక్
వైద్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు క్లినికల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తొలిసారి తన నియంత్రణలో ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్ట్-డాక్టొరల్ ఫెలోషిప్ క
పీజీ వైద్య విద్యార్థులు ఇక నుంచి ఫుల్టైం రెసిడెంట్ డాక్టర్లుగా పనిచేయాల్సి ఉంటుందని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నిబంధనావళిని విడుదల చేసింది. సహేతుకమైన పనిగంటలు, సరిపడా విశ్రాంతి వారికి కల్పి�
మీరు ఇంటర్ను బయాలజీ సబ్జెక్టు లేకుండా పూర్తిచేశారా.. నీట్ యూజీ రాయాలన్న.. డాక్టర్ కావాలన్న మీ కల నెరవేరలేదా.. అయితే నో టెన్షన్. ఇక నుంచి ఇంటర్లో బయాలజీ చదవని విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్
విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన వారు రాసే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ‘నేషనల్ మెడికల్ కమిషన్' (ఎన్ఎంసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ కోర్సుల అడ్మిషన్ తుది గడువు సెప్టెంబర్ 30తో ముగిసిందని, కటాఫ్ తేదీ తర్వాత జరిగ�
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) స్క్రీనింగ్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్ఎంసీ సూచించింది.
క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. మొదటి స్టూడెంట్ టాపర్. అన్ని సబ్జెక్టుల్లో నూటికి 90 మార్కులు వస్తాయి. రెండో విద్యార్థికి పాస్ మార్కులు రావడమే కష్టం. దీంతో ఉపాధ్యాయుడు ఒక నిబంధన పెట్టాడు. వెనుకబడ