ఖమ్మం మెడికల్ కళాశాల(కేఎంసీ)లో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 28 నాటికి సీట్లు భర్తీ చేయాలనే ఎన్ఎంసీ నిబంధన మేరకు జాతీయ స్థాయితోపాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ కౌన్సిలింగ్న�
వైద్యులు జనరిక్ ఔషధాలనే రాయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఇటీవల జారీచేసిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాత్కాలికంగా నిలుపుదల చేసింది. జనరిక్ ఉత్తర్వులపై ఇండియన్ మెడికల్ అ�
దేశంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసే కొత్త వైద్య కళాశాలల్లో గరిష్ఠంగా 150 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు మాత్రమే ఉంటాయని, పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తిని ఆయా రాష్ర్టాలు పాటించాలని జ�
డాక్టర్లు తప్పనిసరిగా జనరిక్ ఔషధాలనే రాయాలన్న జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధన అమలును వాయిదా వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఎంబీబీఎస్ అనంతరం పీజీ చేయాలనుకొనే విద్యార్థులకు నూతన ప్రవేశ పరీక్ష విధానాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించింది. నెక్స్ పేరుతో నిర్వహించే ఈ పరీక్ష పాసైతేనే పీజీ చేయడానికి అర్హులు కాను�
నీట్ పీజీ- 2023 అడ్మిషన్లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన.. చిట్టచివరిగా ప్రవేశం పొందిన అభ్యర్థికి వచ్చిన మారులు, ర్యాం కుల వివరాలు నివేదించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను హైకోర్టును ఆదేశించింది.
Medical Colleges: 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కానున్నది. నేషనల్ మెడికల్ కమీషన్ ఈ విషయాన్ని చెప్పింది. ఇప్పటికే సరిగా వసతులు లేని 40 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెడికల్ కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) శనివారం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం కానున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఆరు మెడి�
Rajanna Sircilla Medical College | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో కాలేజీలను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. వికారాబాద్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాట
కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బృందం మూడు పర్యాయాలు పర్యటించి, కాలేజీ ఏర్పాటుకు సౌకర్యాలను పరిశీలించింది.