మూడు రోజులుగా కొనసాగుతున్న ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో సీపీ పర్యవేక్షణలో పోస్టింగ్లు కొత్త జీవో ప్రకారం జోన్లవారీగా బదిలీలు నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 17: ఉమ్మడి జిల్లా పోలీసుశాఖలో బదిలీల ప్రక్రియ కొనస�
రోజూ రెండు రకాల కూరగాయలతో భోజనం ఆకుల కొండూర్లో యువత చేయూత స్వచ్ఛందంగా డబ్బులు అందిస్తున్న 30 మంది యువకులు ప్రైమరీ స్కూల్లో నాణ్యమైన భోజనం నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 17:సంకల్పంతో ఏదైనా సాధించొచ్చని ని
సీడ్ ప్లాంటర్తో ఎకరానికి రూ.9వేలు మిగులు తగ్గుతున్న పెట్టుబడి ఖర్చు ఎల్లారెడ్డి, డిసెంబర్ 17: నూనె గింజ పంటల్లో వేరుశనగ(పల్లి) ప్రధానమైనది. వాతావరణ పరిస్థితి మేరకు విత్తనాలు వేసుకొని సస్యరక్షణ చేపడితే �
గాంధారి/ తాడ్వాయి/ నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 16 : జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గాంధారి మండలకేంద్రంతోపాటు ఉత్తునూర్ ప్రభుత్వ దవాఖాన, మండలంలోని వివిధ గ్రామాల్లో గురు�
సవాళ్లకు ఎదురొడ్డి సాగిన ధాన్యం సేకరణ ప్రక్రియ రాష్ట్రప్రభుత్వ సాహసోపేత నిర్ణయంతో.. రైతుకు దక్కిన మద్దతు ధర నిజామాబాద్లో 458.. కామారెడ్డిలో 344 కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో 723 కేంద్రాల్లో వందశాతం ధాన్యం సేకరణ �
జిల్లాలో అభివృద్ధి పనులకు రూ. 2.30 కోట్లు విడుదల వివిధ మండలాల్లో చేపట్టనున్న కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల భవనాల నిర్మాణాలు నిధుల విడుదలపై స్థానిక సంస్థల ప్రతినిధుల హర్షం ఖలీల్వాడి, డిసెంబర్ 16: నిజామాబాద్ జి�
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఒడ్యాట్పల్లిలో విస్తృతంగా పర్యటన మాక్లూర్, డిసెంబర్ 16: సమస్యల సత్వర పరిష్కారానికే ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్�
ఇతర పంటలసాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు జడ్పీ సర్యసభ్యసమావేశంలోచైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్సిటీ, డిసెంబర్16 : రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు రైతుల�
ఖాతాల్లోంచి నిమిషాల్లోనే లక్షలాది రూపాయలు గల్లంతు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందల్లో కేసులు నమోదు ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట ‘మేం బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ అకౌంట్
ఎడపల్లి (శక్కర్నగర్), డిసెంబర్ 9: రైతులు యాసంగిలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని మండల వ్యవసాయ విస్తీర్ణాధికారి బిల్ల సప్తగిరి సూచించారు. గురువారం ఎడపల్లి మండలంలోని జంలం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ�
మంత్రి వేముల చొరవతో స్నేహితుల విరాళాల అందజేత రూ. 35 లక్షలతో వైద్యశాల అభివృద్ధి 8 ఐసీయూ బెడ్ల ఏర్పాటుతోపాటు సకల సౌకర్యాలు హర్షం వ్యక్తంచేస్తున్న గ్రామస్తులు నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం వేల్పూర్, డిస
బాల్కొండ(ముప్కాల్), డిసెంబర్ 9: మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి గురువారం అ�
నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 9 : కక్షిదారుల ప్ర యోజనాలను చట్టపరిధిలో పరిష్కరించుకోవడం, అప్పీలుకు వీలుకాని పద్ధతిలో అవార్డులు జారీ చే యడమే జాతీయ లోక్అదాలత్ ప్రధాన ధ్యేయమ ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అం