రోజురోజుకూ పెరుగుతున్న వాణిజ్య సిలిండర్ ధర ఇటీవలే రూ.103 పెంపు.. ఆందోళనలో చిరువ్యాపారులు నిజాంసాగర్, డిసెంబర్ 6: మొన్నటి వరకు కరోనా కారణంగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున�
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతీ కేంద్రం పరిశీలన పోషణ్ ట్రాకర్ యాప్లో మాతాశిశు సమాచారం కార్యాలయాల నుంచే పర్యవేక్షిస్తున్న అధికారులు కోటగిరి, డిసెంబర్ 6 : మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్త�
రూ.25 కోట్ల నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఇప్పటికే రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవితభీమ్గల్, డిసెంబర్ 5:
ఉమ్మడి జిల్లాలో క్రమంగా తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు మహమ్మారి నుంచి బయటపడుతున్న ఉభయ జిల్లాలు వ్యాధి వ్యాప్తిపై అవగాహనతో మెదులుతున్న ప్రజానీకం నిజామాబాద్ జిల్లాలో 0.05శాతం..కామారెడ్డి జిల్లాలో 0.37శాతం వ్యా
ఒకేసారి 30 శాతం మేరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ నుంచే అమల్లోకి ప్రభుత్వ నిర్ణయం పట్టణ సంస్థల పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ వేతనాల పెంపుతో ఇనుమడించిన కార్పొరేటర్లు, కౌన్�
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతను నిర్మించాలి గ్రామసభల్లో ప్రజలకు అధికారుల అవగాహన మోర్తాడ్, నవంబర్ 30: గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. జలశక్తి అభియాన్�
బీట్ ఆఫీసర్కు గాయాలు ట్రాక్టర్లతో అక్రమంగా అటవీభూమి చదును అడ్డుకునేందుకు వచ్చిన అధికారులపై నలుగురు దాడి పరారీలో నిందితులు.. కేసు నమోదు లింగంపేట మండలం ముంబాజీపేట తండాలో ఘటన లింగంపేట, నవంబర్ 30: అక్రమంగ�
తగ్గుతున్న దిగుబడి ఆరుతడి పంటలే మేలు : వ్యవసాయ శాఖ అధికారులు ఇందల్వాయి, నవంబర్ 30: వరి సాగు చేస్తున్న రైతులు వరుస నష్టాలతో అప్పులపాలవుతున్నారు. ఏటా దిగుబడులు తగ్గుతుండడంతోపాటు పెట్టుబడులు తడిసి మోపెడవుత�
ఆరో తరగతిలో అడ్మిషన్లకు అవకాశం డిసెంబర్ 15తో ముగియనున్న దరఖాస్తుల గడువు విద్యాబోధన, వసతి ఉచితం ఎందరినో తీర్చిదిద్దిన ఘనత నిజాంసాగర్, నవంబర్ 30: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్తో నాణ్యమై�
వ్యాధులు ప్రబలే ప్రమాదం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు కోటగిరి, నవంబర్ 28:ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవుతున్నా సాయంత్రం ఏడు గంటల నుంచి చ�
నిజామాబాద్సిటీ/ఇందూరు/సిరికొండ/ఇందల్వాయి/భీమ్గల్/వేల్పూర్/నందిపేట్, నవంబర్ 28 : సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగ, దళిత
ఆర్మూర్, నవంబర్ 28: ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో ఉన్న సెయింట్పాల్ హైస్కూల్లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలు �
గాంధారి, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్నారు. ఆదివారం మండల కేంద్ర�
10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాఅధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలుసమీక్షా సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డినిజామాబాద్ సిటీ, అక్టోబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధ్యానం కొనుగోళ్లకు �