డిచ్పల్లి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నియమితులైన నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ను శనివారం ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర�
ఎమ్మెల్సీ కవిత | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలమైంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ వరద బాధితులకు తన ఆపన్న హస్తాన్ని అందించారు.
ఏడాదిలో దాదాపుగా రూ.330 పెరిగిన సిలిండర్ ధర ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.935.50 దొడ్డిదారిలో రాయితీ మొత్తాన్ని తగ్గించిన బీజేపీ సర్కార్ నిజామాబాద్, ఆగస్టు 24:(నమస్తే తెలంగాణ ప్రతినిధ
ఈ నెల 30 నాటికి మరమ్మతులు, క్లోరినేషన్ సహా అన్నిపనులు పూర్తికావాలి లక్షణాలున్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించాలి వీడియో కాన్ఫరెన్సులో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు న�
నిజామాబాద్ రూరల్, ఆగస్టు 10: పశు సంపదను సృష్టించడంతోపాటు పాడి పశువులకు గోపాలమిత్రలు, పశువైద్య సిబ్బంది సమన్వయంతో వైద్య సేవలందించాలని రాష్ట్ర లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎల్డీఏ) ముఖ్య కార్యనిర�
ఉమ్మడి జిల్లాలో మూడున్నర లక్షల మందికి వర్తింపు అన్నదాతలకు కొండంత అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2021-22 సంవత్సరానికి రైతుబీమా అమలుకు నిర్ణయం ఇప్పటి వరకు నిజామాబాద్లో 2616 రైతు కుటుంబాలకు మేలు కామారెడ్డి జిల్లా�
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు బాల అదాలత్కు విశేష స్పందన 650 దరఖాస్తుల స్వీకరణ నిజామాబాద్ సిటీ, ఆగస్టు 10: అంతర్జాతీయ బాలల ఒడంబడికలో చేర్చిన బాలల హక్కులు, న్యాయ చట్టం 2015 ప్రక�
బాన్సువాడ, ఆగస్టు 10: డివిజన్ కేంద్రం బాన్సువాడలో అన్ని వసతులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని వారాంతపు సంత జరిగే ఎల్లయ్యచ�
భీమ్గల్,ఆగస్టు 10 :గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగమైన జీవాల పెంపకాన్ని చేపట్టి జీవనం సాగిస్తున్నారు. అయితే వాటికి వచ్చే వ్యాధులపై అప్రమత్తం కాలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఏఏ నెలల్లో ఏఏ �
నిజామాబాద్ రూరల్/జక్రాన్పల్లి/డిచ్పల్లి/ధర్పల్లి, ఆగస్టు 9 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించడంతోపాటు వివిధ కా
ఇందూరు/కోటగిరి/రుద్రూర్/ఆర్మూర్/రెంజల్, ఆగస్టు 9 : శ్రావణ మాసాన్ని పురస్కరిచుకొని ఆలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని నీ�
రైతులకు మొబైల్ ఫోన్లకు సమాచారం చేరవేత జోరుగా ఆన్లైన్లో పంటల వివరాల నమోదు ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో 210 క్లస్టర్లలో కొనసాగుతున్న వివరాల సేకరణ పక్కాగా సాగు లెక్కలు సేకరిస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారుల�