బాన్సువాడ, ఆగస్టు 8 : కొంత కాలంగా వరుస చోరీలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ జయపాల్ రెడ్డి తెలిపా రు. బాన్సువాడ అర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం వి
గోవింద్పేట్లో పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కరోనా మృతులకుటుంబాలకు పరామర్శ ఆర్మూర్, ఆగస్టు 9 : ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే ‘నమస్తే’ కార్యక్రమాన�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఖలీల్వాడి/ నిజామాబాద్ రూరల్, ఆగస్టు 9 : నియోజకవర్గాల్లోని ప్రజలు తమ సమస్యలను విన
2017 ఆగస్టు 10న శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీకి భరోసాగా రివర్స్ పంపింగ్ వరద కాలువకు నిత్యం జీవం రెండు పంటలకు అందుతున్న కాళేశ్వర జలాలు ఫలించిన మంత్రి వేముల కృషి కమ్మర్పల్లి, ఆగస్టు 9 : ఎస్సారెస
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమోనీ ఫ్రాడ్లో కొత్త కోణం వెలుగులోకి చూసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ఖాతా తెరిపించి రూ.10 లక్షలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన బాధితురాలు రా
బల్దియాల్లో బృహత్ పట్టణ ప్రకృతి వనాలు నిజామాబాద్ జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాట్లు ఆర్మూర్లో- 2, బోధన్లో- 2, భీమ్గల్, నిజామాబాద్లో ఒకటి చొప్పున.. స్థల సేకరణ పూర్తి చేసిన అధికారులు ఆర్మూర్, ఆగస్టు
త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు పూర్తి ఐదువారాల పాటు నిర్వహణ మహారాష్ట్ర నుంచీ హాజరుకానున్న భక్తులు రెంజల్, ఆగస్టు 8 : మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి (గంగా) మహా హారతి క�
రూ. కోటీ 30 లక్షలతో నిర్మాణం నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్, ఆగస్టు 8: నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించ
మడుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి అధిక వర్షాలతో తెగుళ్లు వచ్చే ప్రమాదం ముందుగా గుర్తిస్తేనే మేలు అధికారుల సూచనలు పాటించాలి ఏర్గట్ల, ఆగస్టు 8: ఈ సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాలతో పసుపు పంటలో చీడపీడలు వచ�
నిజామాబాద్ సిటీ, ఆగస్టు 8 : నిజామాబాద్ మార్కెట్ యార్డులో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాకు చెందినవారితోపాటు ఆయా జిల్లాల నుంచి, మహారాష్ట్ర నుంచి రైతులు పంట దిగుబడులను నిజామాబాద్ వ్యవసాయ మార్కె
సత్ఫలితాలనిస్తున్న ‘మిషన్ కాకతీయ’ విస్తారంగా కురిసిన వానలు సాగునీటికి ఢోకా లేదంటున్న రైతన్నలు కోటగిరి, ఆగస్టు 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ఫలాలు గ్రామాల్లో కనిపిస్తున్నా
విదేశాలకు వెళ్లే వారి కోసం ఉమ్మడి జిల్లాలో ఏకైన వ్యాక్సినేషన్ కేంద్రం ఇదే ఉదయం నుంచే బారులు కొవిడ్ నిబంధనలు గాలికి.. కనిపించని భౌతికదూరం ఇప్పటి వరకు 10,082 మందికి టీకాల పంపిణీ పూర్తి ఖలీల్వాడి, ఆగస్టు 7:ని�
గతేడాది పథకానికి దూరంగా ఉన్న వారికి ఊరట పట్టాదారు పాస్బుక్తో దరఖాస్తు చేసుకోవచ్చు కోటగిరి ఆగస్టు 7:గతంలో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఉండేది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప
అల్లుడే చంపాడని యువతి తల్లిదండ్రుల ఆరోపణబాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్రుద్రూర్/ బీర్కూర్, ఆగస్టు 2 : మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. భర్తే చంపాడంటూ బంధువులు ఆందోళనకు ది