అర్ధరాత్రి 12 నుంచి 3గంటల మధ్య ఎక్కువ దొంగతనాలు నమోదు పంథా మార్చి తెగబడుతున్న అంతరాష్ట్ర ముఠాలు పండుగ సమయాన్ని సొమ్ము చేసుకుంటున్న చోరులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు రాత్రి పెట్రోలింగ్ నిర్వహణపై �
ప్రతి కుటుంబానికీ చేరుతున్న కేసీఆర్ పథకాలు అవినీతి లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా లబ్ధిదారుల గుర్తింపు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం భిన్నమైన పథకాలను �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 8: ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. సర్పంచ్ పిస్క గంగాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర�
ఇందూరు, అక్టోబర్ 8 : పోలీసు కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమరవాణాను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీపీ కార్తికేయ తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ల పరిధిలోని అన్ని ప�
2001లో అందరి కృషితోనే ఇది సాధ్యమైంది.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది జలశక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అశోక్ కుమార్ నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 8: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో వేల్పూర్ మం�
జలదిగ్బంధంలో కుర్తి గ్రామానికి చెందిన చిన్నారికి అస్వస్థత డ్రోన్ సహాయంతో మెడిసిన్ చేరవేసిన అధికార యంత్రాంగం పిట్లం, సెప్టెంబర్ 27 : అసలే భారీ వర్షం.. గ్రామం చుట్టూ వరద ప్రవాహం.. నాలుగు రోజులుగా ఆ ఊరికి ర�
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఆదేశాలు ఉభయ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించిన వేముల ప్రశాంత్ రెడ్డి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలకు అండగా నిలవాలని సూచన అసెంబ్లీ విరామ సమయంలో ఉమ్మడి జిల్�
ప్రాధాన్య అంశాలను లేవనెత్తిన ఎమ్మెల్సీకవిత శాసనమండలిలో ఆకట్టుకున్న తొలి ప్రసంగం గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీలకు చోటివ్వాలని అభ్యర్థన బడుల్లో జెండా వందనానికి స్థానిక ప్రతినిధులకు అవకాశమివ్వాలని వినతి
బోధన్, సెప్టెంబరు 27: బోధన్ డివిజన్లోని మంజీరా నది తీరంలోని అనేక గ్రామాలకు వ రద ముప్పు పొంచి ఉంది. సోమవారం ఉద యం నుంచి గంటగంటకూ వరద ఉధృతి పె రుగుతుండడంతో బోధన్ మండలంలోని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు గు�
నిజామాబాద్ : భారీ వర్ష సూచన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు తమతమ అధికారులు, సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు నడుస�
తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ఆర్మూర్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్
అర్వింద్ x అల్జాపూర్x వినయ్ బీజేపీలో నేతల మధ్య పెరిగిన అగాధం ఆర్మూర్ కమలంలో మూడు గ్రూపుల రచ్చ తారాస్థాయికి చేరిన విభేదాలు ఆర్మూర్, సెప్టెంబర్ 21 : జిల్లాలోని ఆర్మూర్ నియోజక వర్గంలో బీజేపీ నేతల మధ్య అ
భీమ్గల్లో న్యాక్ కేంద్రం ఏర్పాటు శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి భీమ్గల్, సెప్టెంబర్ 21: గల్ఫ్ బాధితులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే భీమ్గల్లో న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ�
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకం బాన్సువాడలో టీఎన్జీవోస్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, సెప్టెంబర్ 21 : రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకూ సమన్యాయం చ�