బాన్సువాడ/బీర్కూర్/నాగిరెడ్డిపేట్, జూలై 27 : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన �
కోటగిరి/ఖలీల్వాడి,జూలై27:వానకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు తరుచూ జరుగుతుంటాయి. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటి వద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో జాగ్రత�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా రూపురేఖలు మార్చుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది నిజామాబాద్ మండలంలోని మల్కాపూర్ (ఎం) కొత్తపేట గ్రామం.
రుద్రూర్, జూలై 23 : అ నుమానమే పెనుభూత మై.. భార్యతో పాటు కూ తురిని హతమార్చిన సం ఘటన రుద్రూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం పెద్ద�
35 ఏండ్ల తర్వాత కేసీఆర్ సహకారంతో నిండిన చెరువు అలుగు వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, జూలై 23: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వేల్పూర్ మండలం మోతె గ్రామంలో సీఎం కేసీఆర్ సహ
డిచ్పల్లి, జూలై 22 : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్రావు ఆధ్వర్యంలో గురువారం 371 మంది ఎస్సీటీపీసీఎస్ టీఎస్ఎస్పీ 2020-21 బ్యాచ్ దీక్షాంత్ పరేడ్ను ఘనం
భారీ వానలతో ఉప్పొంగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు… ఎస్సారెస్పీకి 24గంటల్లో 20 టీఎంసీల మేర వరద రాక… 4లక్షల ఇన్ఫ్లోతో 32 గేట్లు ఎత్తిన ఎస్సారెస్పీ అధికారులు నిజామాబాద్, జూలై 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎగువ మ�
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వరద నీటిమళ్లింపు చర్యలు చేపట్టినఅధికారులు, ప్రజాప్రతినిధులు 40 ఏండ్ల తరువాత నిండిన సుర్భిర్యాల్ అడ్డోడికుంట ఆరేండ్లకు మత్తడి దుంకిన మోర్తాడ్లోని ముసలమ్మ చెరువు వడ్యాట్�
ఆర్మూర్/నందిపేట్/నందిపేట్ రూరల్, జూలై 22 : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి నియోజకవర్గంలోని ఆర్మూర్, నం�
ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఒక్క ఫోన్కాల్తో నియోజకవర్గ ప్రజలకు వైద్యసేవల్లో సాయం పోచారం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమాలు బా�
ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం పలు చోట్ల గురువారం కుండపోత వాన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆదే�
ఇందూరు, జూలై 20 : పల్లెప్రకృతి వనాలు గ్రామపంచాయతీలకు కొత్త రూపునిచ్చాయని, వాటిని మోడల్గా తీసుకుని ప్రతి మండలంలో పది ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసు�