పల్లె ప్రగతితో మారిన గ్రామ స్వరూపం పచ్చని మొక్కలతో కళకళలాడుతున్న వీధులు ప్రభుత్వ సహకారంతో సమకూరిన నిధులు సంవత్సరం క్రితం ఉత్తమ జీపీ అవార్డు కైవసం బీబీపేట్, జూలై 20:వాడవాడలా అద్దాల్లాంటి రోడ్లు.. శుభ్రమై�
తెలియని మందులు వాడొద్దు వరి, చెరుకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సురేశ్ రుద్రూర్, జూలై 20: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయ
సదాశివనగర్, జూలై 16 : ఆయిల్పామ్ సాగుద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని, ఈ పంటను సాగు చేసేందుకు రైతులను రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని విశ్వతేజ ఆయిల్ కంపెనీ జనరల్ మేనేజర్ సాంబమూర్తి, డిప్యూ�
రికార్డు స్థాయిలో కురిసిన వాన జలాశయాల్లోకి వరద.. పెరుగుతున్న నీటి మట్టం ఉప్పొంగుతున్న వాగులు, వంకలు.. జలకళతో చెక్డ్యాములు నిజామాబాద్లో 27 మండలాల్లో అత్యధికం..రూరల్, ధర్పల్లిలో లోటు వర్షపాతం కామారెడ్డి �
ఖలీల్వాడి, జూలై 14 : మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. హరితహారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్�
అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పీకర్ పోచారం సూచన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ బాన్సువాడ నియోజకవర్గానికి నిధులు, ఇండ్లు మంజూరు చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపిన శాసన సభాపతి బాన్సువాడ, జూలై 14 : ప్ర�
ఎస్సారెస్పీకి భారీగా ఇన్ఫ్లో జలకళను సంతరించుకుంటున్న ప్రాజెక్టు ప్రస్తుతం 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో సాగు, తాగు నీటికి లేదు ఢోకా మెండోరా, జూలై 13 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. సీజన�
మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం భరోసా చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు యంత్రాంగం సమాయత్తం భారీ ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 1500 చెరువుల్లో వదలనున్న 8.60 కోట్ల చేప పిల్లలు నిజామాబా�
ఖలీల్వాడి (మోపాల్ ), జూలై 13: మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఇందూరు తిరుమలలో ఏర్పాటు చేసిన �
బీర్కూర్/ బాన్సువాడ, జూలై 13: డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులకే అందేలా చూడాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
పెరుగుతున్న నిత్యావసర ధరలతోనూ సామాన్యుడు విలవిలధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఖలీల్వాడి, జూలై 13: పెట్రో ధరలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామ
భీమ్గల్/ఆర్మూర్, జూలై 13 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నదని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ అన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం
నిజామాబాద్ రూరల్/కోటగిరి/ధర్పల్లి, జూలై 13 : హరితహారం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. మండలంలోని పాల్ద, తిర్మన్పల్లి గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సొ
వాజ్పేయి, అద్వానీ తరువాత ఆ పార్టీ దిగజారింది.. ప్రతిపక్ష నాయకులపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫైర్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేల్పూర్, జూలై 12: సోషల్ మీడియాలో అబద�