నిజామాబాద్ లీగల్, జూలై 12 : వయోవృద్ధుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ అన్నారు. �
మోర్తాడ్/భీమ్గల్/ బోధన్ రూరల్/శక్కర్నగర్/భీమ్గల్, జూలై12: జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో చెక్డ్యాములు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొం
నందిపేట్ రూరల్, జూలై 12: మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జీవన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వీడీసీ భవనం, వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించ�
ఇందూరు, జూలై 12 : పల్లె, పట్టణ ప్రకృతి వనాలను పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం జిల్లా, మండల అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడార
శుభ్రంగా రోడ్లు, మురికికాలువలు విజయవంతంగా హరితహారం మోర్తాడ్, జూలై 12:ఆ గ్రామానికి వెళ్తే వీధులన్నీ శుభ్రంగా కనిపిస్తాయి. ఎక్కడ కూడా మురికి నీరు, మురికి ఏర్పడిన ప్రాంతాలు దర్శనమివ్వవు. రోడ్లకిరువైపులా హర�
నిజామాబాద్, జూలై 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కా లం ఎంతగా మార్పు చెందుతున్న గ్రామాల్లో నేటికీ కొంత మంది దళిత కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సా మాజిక వివక్షకు, అణచివేతకు గురైన అణగారిన వర్గాలను గ
నాడు అనుబంధ గ్రామంలో అసౌకర్యాలు నేడు అన్ని వసతులతో ఆదర్శంగా.. పుట్టిన ఊరికి దాతల సహకారం మాక్లూర్, జూలై 11: మాక్లూర్ మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో సుమారు 900 మంది జనాభా. గ్రామం ఏర్పాటు నుంచి ఎన్నో ఏండ్లు చి�
నిజామాబాద్ లీగల్, జూలై 10 : వ్యక్తుల మధ్య విభేదాలు వ్యవస్థకు చేటు చేస్తాయని, వాటి అంతానికి ముగింపు పలకాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కొక్
డిచ్పల్లి మండలం సుద్దపల్లి, సాంపల్లి తండాల్లో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చురుగ్గా సాగుతోంది. రోడ్లకు ఇరువైపులా వివిధ రకాల మొక్కలునాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో మర్రి సురేందర్
తెలంగాణ వచ్చాకే కరెంటు కష్టాలు తీరాయి.. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోపాల్గొన్న మంత్రి ముప్కాల్/ ఏర్గట్ల, జూలై 10 : రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆ�
స్వచ్ఛతకు చిరునామాగా మారిన వీధులు, వాడలు సుడిగాలి పర్యటనలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి తనిఖీలతో అదరగొట్టిన ఉభయ జిల్లాల కలెక్టర్లు నిజామాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి):పల్లె, పట్టణ
మోర్తాడ్/కమ్మర్పల్లి/ఆర్మూర్, జూలై 9 : అవెన్యూప్లాంటేషన్, మొక్కల పంపిణీని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, ఆర్మూర్ మండలాల్లో అవెన్యూప్లాంటేషన్ను శు�
వేల్పూర్, జూలై 9: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ �
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 3,03,220వేల డోసుల పంపిణీ వ్యాక్సినేషన్తో తగ్గుతున్న కరోనా ముప్పు అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు ఖలీల్వాడి జూలై 9 : నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్ర�
పీఏసీఎస్ల ఆధ్వర్యంలో హరితహారం విండో కార్యాలయాల వద్ద, గ్రామాల్లో మొక్కలు నాటిన పాలకవర్గాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలోని పీఏసీఎస్ల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎ