కామారెడ్డి జిల్లాకు రూ.152.60 కోట్లు మంజూరు ఇచ్చిన హామీలను 18 రోజుల్లోనే నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విన్నపంతో చేకూరిన భారీ ప్రయోజనం తళుక్కుమననున్న కామారెడ్డి, బాన్సువాడ, ఎల
https://www.ntnews.com/nizamabad/141029-141029/(opens in a new tab) బోధన్, జూలై 9: హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు కోరారు. మండలంలోని కల్దుర్కి విండో ఆధ్వర్యంలో శుక్రవారం హరితహారం కార్�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 8: జిల్లాలో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సహకార శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటారు.జక్రాన్పల్లి మండలం పడకల్లో
పల్లెప్రగతి పనులను తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి వేములతో కలిసి వేల్పూర్ వీధుల్లో పర్యటన రోడ్డుపై చెత్త వేయడంతో దుకాణాదారుడికి ఝలక్ ఇచ్చిన ఎర్రబెల్లి జరిమానా విధించాలని అధికారుల�
డిచ్పల్లి, జూలై 8 : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభారాణి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఆమె మృతి చెందిన విష యం తెలిసిందే. నగర శివారులో�
రుద్రూర్, జూలై 8: రాష్ర్టాభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గురువారం ఆయన �
జోరుగా సాగుతున్నపల్లె, పట్టణ ప్రగతి గ్రామాల్లో వెల్లివిరుస్తున్నపచ్చదనం, పరిశుభ్రత ఆకస్మిక తనిఖీలతో పెరుగుతున్న జవాబుదారీతనం ఉమ్మడి జిల్లాలో ఉధృతంగా మొక్కలు నాటే కార్యక్రమం అభివృద్ధి పథంలోకి దూసుకె�
ఖలీల్వాడి/నిజామాబాద్ రూరల్, జూలై 7 : పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ నగరంలోని గౌతమ్నగర్ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
ఖలీల్వాడి, జూలై 7 : అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బుధవారం పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నా�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 7 : జిల్లాలో పల్లెప్రగతి కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అధికారులు, ప్రత్యేకాధికారులు విస్తృతంగా పర్యటించి పనులను
-ఎడపల్లి(శక్కర్నగర్), జూలై 7:చిన్న గ్రామం.. జనాభా వేయిలోపే.. నివాసపు ఇండ్లు కేవలం 247.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ఆ గ్రామానికి ‘పల్లె ప్రగతి’తో మహర్దశ లభించింది. మూడు విడుతలుగా పూర్తయిన పథకం గ్రామాభివృద్ధి�
ఇందూరు, జూలై 4 : జిల్లా దవాఖానలో 57 రకాల వైద్యపరీక్షలు అందుబాటులో ఉన్నాయని , రోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రూ.ఐదు కోట్లకు పైగ
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 4: పల్లెల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలంటూ కలెక్టర్ కోరడంతో దాతలు ముందుకు వచ్చారు. ఆయన సూచన మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు ఆదివారం ప్రత్యేక సమావేశాలు �
భీమ్గల్, జూలై 4: పట్టణ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ ప్రజలను కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దాతల సహకారం కోసం మున్సిపల్ కార్యాలయంలో పట్టణానికి చెంద