నిజామాబాద్, జూన్ 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గ్రామాలు, పట్టణాల రూ�
ఇందల్వాయి, జూన్ 25 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముగింట్లోకి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఐడీసీఎంఎస్ చైర
మత్తు పదార్థాలకు బానిసవుతున్న యువత ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు సరైన చికిత్సతో విముక్తి : మానసిక వైద్యులు మాదకద్రవ్యాలు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలను అస్తవ్య�
మొక్కల ఔషధంతో వ్యాధులు పరార్ కరోనా నేపథ్యంలో నాటువైద్యానికి ప్రాముఖ్యత నిజామాబాద్ జిల్లాలో వ్యాధులు నయం చేస్తున్న మూలికా వైద్యులు -మాక్లూర్ / సిరికొండ/ ఖలీల్వాడీ, జూన్ 24:మూలికా వైద్యం.. ఒకప్పుడు అది �
వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.7369.32 కోట్లు పంట రుణాలు రూ.3,550కోట్లు రుణ పంపిణీ లక్ష్యం 90శాతం దాటాలి రైతులను ప్రోత్సహించండి మహిళా సంఘాల రుణ పరిమితి పెంచాలి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు,
ఆర్మూర్, జూన్ 23: సీఎంఆర్ఎఫ్తో బాధితుల ఆరోగ్యానికి భరోసా ఏర్పడుతున్నదని పలువురు నాయకులు అన్నారు. వివిధ గ్రామాల్లో పలువురికి మంజూరైన చెక్కులను నాయకులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు. ఆర్మూ
డిచ్పల్లి, జూన్ 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండలంలోని దూస్గాం గ్రామంలో ముదిరాజ్ కులస్తులు ఎండోమెంట్ సహకారంతో ని
వచ్చే ఏడాది కార్యరూపం దాల్చనున్న వైద్య కళాశాల కామారెడ్డి జిల్లా వాసుల్లో వెల్లువెత్తుతున్న ఉత్సాహం ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలతో పులకించిన ఉమ్మడి జిల్లా నిజామాబాద్లో వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు నిర్ణయ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21: యోగాతో ఆరోగ్యం పదిలమని యోగా గురువులు తెలిపారు. జిల్లా కేం ద్రంతోపాటు పలు మండలాల్లో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. నగరంలోని దయానంద్ యోగా సెంటర్లో
గేటెడ్ కమ్యూనిటీ నివాసాలను తలపించేలా డబుల్ బెడ్రూం ఇండ్లు కామారెడ్డి నియోజకవర్గంలో కండ్లుచెదిరే నిర్మాణాలు జనగామ, జంగంపల్లిలో అందరినీ ఆకట్టుకుంటున్న 102 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రభుత్వ విప్ గంప గో�
ఖలీల్వాడి, జూన్ 17 : నుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి అన్నారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన ఇంటిగ్రేటెడ్
ఏర్గట్ల/ముప్కాల్, జూన్ 16: కరోనా కష్టకాలంలో అన్నదాతలకు పెట్టుబడి కోసం డబ్బులు అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతుబంధువు అని పలువురు నాయకు లు, ప్రజా ప్రతినిధులు, రైతులు కొనియాడారు. రైతుబంధు డబ్బులు అన్నదాత బ�
పిల్లలకు డిజిటల్ పరికరాల వ్యసనంతో ముప్పు ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్ల వాడకంలో మునిగి తేలుతున్న బాలలు పెరుగుతున్న మానసిక ఒత్తిడి, అసహనం చిన్నారుల తీరుపై తల్లిదండ్రుల్లో ఆందోళన నిజామాబాద్, జూన్ 11 (�
నిజామాబాద్, జూన్ 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించ బోమని, బాధ్య�