బ్లాక్ ఫంగస్పై పోరు.. ఉమ్మడి జిల్లాలో వెలుగు చూస్తున్న కేసులు ఇప్పటికే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్, కామారెడ్డి ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స సంసిద్ధత వ్యాధిపై అవగాహన కల్పించేందుకు సర్కా�
వానకాలం సీజన్కు సిద్ధమైన రైతులు ఉమ్మడి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల్లో సాగు అంచనా వరి సాగుపైనే అన్నదాతల మొగ్గు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం రైతులకు అందుబాటులో సరిపడా ఎరువులు, విత్తనాలు బోధన్
సిరికొండ, మే 20: కరోనా వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై రాజశేఖర్ కోరారు. మండలకేంద్రంలో సిబ్బందితో కలిసి వాహనాలను గురువారం తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటికి వచ్చిన వారి వివ�
నిజామాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సృష్టిస్తున్న విలయ తాండవాన్ని కొండం త ధైర్యంతో ఎదుర్కోవాలని ఉభయ జిల్లాల యం త్రాంగానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆద
లాక్డౌన్లోనూ రూ.1500 కోట్ల కొనుగోళ్లు సెకండ్వేవ్ ముప్పును ఎదుర్కొంటూ రైతులకు సర్కారు బాసట గడువులోగా అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ ఉమ్మడి జిల్లాలో ముగింపు దశకు ధాన్యం సేకరణ ప్రక్రియ ఉమ్మడి ని�
నమస్తే తెలంగాణ యంత్రాం గం, మే 17 : ధర్పల్లిలో 38 మందికి పరీక్షలు నిర్వహించగా 10మందికి పాజిటివ్ వచ్చిందని మెడికల్ ఆఫీసర్ రఘువీర్ తెలిపా రు. జక్రాన్పల్లి పీహెచ్సీలో 36 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురిక
బోధన్, మే 17: ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి బోధన్ పట్టణంలో ప్రారంభించిన ఇంటింటా సర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించి మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం అన్నారు. పట్టణంలో వార్డుల వారీగా రెండోదఫా ఇంటి
జ్వరసర్వేను ఎప్పటికప్పుడు పరిశీలించాలి పీహెచ్సీల్లో ఓపీ సేవలను పెంచాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఇందూరు, మే 17: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నదని, జిల్లా, మండ
నిజామాబాద్ రూరల్, మే 17 : గ్రామాల్లో కొవిడ్ లక్షణాలు లేకుండా జాబ్ కార్డులు కలిగిన కూలీలందరూ ఉపాధి పనులు చేసేలా వారికి అవగాహన కల్పించేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బంది
ఫలించిన మంత్రి వేముల, ప్రభుత్వ విప్ గంప కృషి ఉమ్మడి జిల్లాలోని 5 స్కానింగ్ సెంటర్లలో దిగొచ్చిన ధరలు కరోనా టెస్టులకు తొలగిన భారం చొరవ చూపిన ఉభయ జిల్లాల ఐఎంఏ కార్యవర్గాలు నిజామాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ �
పరిసరాల శుభ్రతే శ్రీరామ రక్ష దోమల నివారణతో అడ్డుకట్ట నీటి నిల్వలు తొలగించాలి నేడు జాతీయ డెంగీ నివారణ దినం -డిచ్పల్లి, మే 16 :రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారినే అన్ని రకాల వైరస్లు, జబ్బులు అంటుకుంటాయి. వ�
ఆందోళనలో కరోనా బాధితులు ముందుగా గుర్తిస్తే మేలు అప్రమత్తంగా ఉండాలి: ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖలీల్వాడి మే 16:కరోనా నుంచి కోలుకున్న వారిలో గుబులు పుట్టిస్తోంది బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మైకోసిస్�
పదినెలల క్రితమే పల్లె ప్రగతి పనులు పూర్తి ఆదర్శ గ్రామంగా ఎంపిక పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా మారిన గ్రామం నవీపేట, మే 16:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో విప్లవ