నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 13 : జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతున్నది. వర్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శుక్రవారం 30 మందికి
నిజామాబాద్ రూరల్, మే 13: ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో దశాబ్దాల తరబడి విలీనంగా ఉన్న గ్రామాలు నిధుల కొరత కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి 500 జనా�
రద్దీతో అక్కడక్కడా కనిపించని కొవిడ్ నిబంధనలు మాస్కు వాడకం, భౌతిక దూరం గాలికి.. స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్న ప్రజలు సడలింపు సమయం అనంతరం ఇండ్లల్లోనే ఉంటున్న జనం నిజామాబాద్, మే 13, (నమస్తే తెలంగాణ ప్ర�
కోటగిరి, మే 13: ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలను పాటించాలని రుద్రూర్ సీఐ అశోక్రెడ్డి సూచించారు. ఎవరై నా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని పొతంగల్ సమీపంలో మంజీరా నది వద్ద తెల
కరోనా బాధితులతో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ దవాఖానల్లోని కొవిడ్ వార్డుల్లో కలియ తిరిగిన మంత్రి కరోనా సోకిన వారితో మాటామంతి.. ధైర్యం నింపిన వేముల పీపీఈ కిట్ ధరించకుండానే పర్యటన నిజామాబాద�
కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఆక్సిజన్, రెమ్డెసివిర్.. కరోనా నియంత్రణపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో వేర్వేరుగా సమీక్ష నిజామాబ�
అత్యవసరమైతే తప్ప బయటికి రాని జనం సడలింపు సమయంలోనే కనిపించిన రద్దీ జనసంచారం లేక బోసిపోయిన పట్టణాలు, గ్రామాలు నిజామాబాద్, మే 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వి�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 12: బోధన్లోని ప్రభుత్వ దవాఖానల్లో బుధవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో 16 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయా దవాఖానల వైద్యాధికారులు తెలిపారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో
కరోనా బాధితులకు మానసిక ధైర్యం ముఖ్యం ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ఇన్లో మానసిక వైద్య నిపుణుడు ఆకుల విశాల్ ఖలీల్వాడి, మే 12:‘మానసికంగా ధైర్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా జయించవచ్చు. ఒత్తిడిని తగ్గించేం
హరితహారం మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు ప్రతిరోజూ చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలింపు వైకుంఠధామం నిర్మాణంతో తీరిన ‘అంతిమ’ కష్టాలు మాక్లూర్, మే 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగత�
కరోనా వేళ ప్రైవేటు అంబులెన్స్ల ఇష్టారాజ్యం యజమానుల తీరుపై అధికార యంత్రాంగం సీరియస్ అందుబాటులోఅధికారుల నంబర్లు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ నారాయణరెడ్డి ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే �
ప్రభుత్వ సబ్సిడీతో ఆసక్తి చూపుతున్న రైతులు సేంద్రియ ఎరువులు వాడుతూ.. కూరగాయల సాగు డ్రిప్ సిస్టం ద్వారా నీటి సరఫరా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది అన్నదాతలకు కావా
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుఅన్నదాతల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయంమంత్రి వేముల ప్రశాంత్రెడ్డివేల్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంవేల్పూర్, మార్చి 31: ర�