కరోనా మహమ్మారిని సంపూర్ణంగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా దశల వారీగా ఆయా వయసుల వారికి టీకాల పంపిణీ కొనసాగుతుండగా, కొత్తగా నేటి నుంచి 12, 13, 14 ఏండ్ల బాల, బాలికలకు టీకాలు ఇవ్వనున్�
ప్రపంచంలోని ప్రతివ్యక్తీ వినియోగదారుడేనని డీఎస్వో వెంకటేశ్వరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వినియోగదారుల సమాచార కేంద్రం కార్యాలయంలో చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ అధ్యక్షతన ప్రపంచ వినియోగదారుల దిన
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి యువత, క్రీడాకారుల మనసెరిగిన నాయకుడు అని వివిధ జిల్లాల క్రీడాకారులు, యువకులు అన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించే స్థాయి బీజేపీ నాయకుడు మల్యాద్రిరెడ్డికి లేదని, మరోసారి విమర్శలు చేస్తే తరిమి కొడుతామని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరిం�
ఇందూరులో రోజుకో ఉదంతం వెలుగులోకి.. అక్రమ వ్యాపారాలు.. లైంగిక వేధింపుల ఆరోపణలు మహిళలు, అమాయక కుటుంబాలే లక్ష్యంగా దాడులు బీజేపీ నాయకుడి దౌర్జన్యానికి ఓ వ్యాపారి కుటుంబం బలి వేధింపులపై తాజాగా పోలీసులకు ఓ మహ�
రెడీమేడ్ పిండి వంటలకు క్రేజ్ సంక్రాంతి సందర్భంగా దుకాణాల్లో రెడీమేడ్ అప్పాలు చిరువ్యాపారంలో రాణిస్తున్న మహిళలు ఇందూరు/ఖలీల్వాడి, జనవరి 11: సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులే కాదు.. నోరూరించే పిండి వంటల�
నిజామాబాద్ క్రైం, జనవరి 11: కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని, మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడ
బోధన్ రూరల్, జనవరి 11: ప్రజలందరూ కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. మండలంలోని సాలూరా వద్ద వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెక్పోస్టును ఆయన మంగళవారం సందర్శించా�
జోన్ బీ రైతుల కోసం 150 క్యూసెక్కులు విడుదల నీటిని పొదుపుగా వాడుకోవాలి.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ నాగిరెడ్డిపేట్, జనవరి 1 : మండలంలోని పోచా రం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు అవసరాల కోసం ఎల్లారెడ్డి ఎ�
అర్ధరాత్రి వరకు పర్యవేక్షించిన నిజామాబాద్ సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, జనవరి 1 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రంకెన్ �
ఖలీల్వాడి/రుద్రూర్/డిచ్పల్లి/వర్ని/ చందూ ర్/కోటగిరి/నిజామాబాద్ రూరల్, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు సంబురాల్లో మునిగితేలారు. శనివారం ఉదయం ఆలయాల్లో ప్
ధర్పల్లి/నిజామాబాద్రూరల్/ఇందల్వాయి/సిరికొండ/ జక్రాన్పల్లి/మోపాల్(ఖలీల్వాడి), జనవరి 1 : సీఎం కేసీఆర్ రైతులపాలిట ఆపద్బాంధవుడని ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పేర్కొన్నారు. రైతుబంధు పథకం ద్వారా పె�
ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి నిజాంసాగర్ ఎంపిక పథకం అమలు కోసం నిధులు సైతం విడుదల చేసిన సర్కారు అంచెలంచెలుగా అన్ని నియోజకవర్గాలకు పథకం విస్తరణ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దళి