రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని గంగరమంద గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్
పల్లెలు అభివృద్ధి చెందాలంటే చెరువులు నిండాలి...అలుగులు పారాలి... రైతులు మురువాలి అనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్ మన జిల్లాలోని సదాశివ నగర్ పాత చెరువులో ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం దేశంలోనే అందరి మన్ననలు
రెండేండ్ల కిందట కరోనా సంక్షోభంలో రద్దయిన బోధన్-మహబూబ్నగర్ ప్యాసింజర్ రైలును పునరుద్ధరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ప్యాసింజర్ రైలును ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మ�
రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించడానికే సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు.
గ్రామాల్లోని వారాంతపు సంతల్లో ఎండు మిర్చి విక్రయాల సందడి జోరందుకుంది. జగిత్యాల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల వ్యాపారులు, రైతులు ఎండు మిర్చిని ఏటా ఈ సమయంలో ఇటు నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాం�
బోధన్ పట్టణం శక్కర్నగర్లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన మల్లాది వెంకట కృష్ణశర్మ, విజయభారతి దంపతులు శ్రీరామ పట్టాభిషేకాన్న�