నిజామాబాద్ నలుదిశలా దవాఖానలు వంద పడకల వైద్యశాలతో స్థానికులకు మేలు బోధన్, ఆర్మూర్ తర్వాత భీమ్గల్లోనూ ఏర్పాటు జీజీహెచ్లో ఇప్పటికే అధునాతన మల్టీ స్పెషాలిటీ సేవలు నిర్ణీత దూరంలోనే అందుబాటులోకి సర్�
వేల్పూర్, జూన్ 17: వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్పొరేట్ దవాఖానను తలపిస్తున్నది. పేద ప్రజల కోసం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సొంత ఖర్చులతో దవాఖానలో సౌకర్యాలు కల్పించారు. గతంలో సౌకర్యాలు లేక పేద
వేల్పూర్, జూన్ 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ గ్రామం లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎంత మొత్తుకున్నా పాలకులు పట్టించుకున్నపాపాన పోలేదు. గ్రామంలో సాగు, తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కనిక
మోర్తాడ్, జూన్ 17: కరోనా మహమ్మారి ఒక్క కుదుపు కుది పి ప్రజలను భయకంపితులను చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ దొరక్క ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్న పరిస్థితులను చూసిన మంత్రి వేముల ప్రశాం
ఆర్మూర్/శక్కర్నగర్, జూన్ 17 : ఆర్మీ రిక్రూట్మెంట్లో అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఆర్మూర్లోని పీవైఎల్, పీడీఎస్యూ ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి
ధర్పల్లి, జూన్ 17 : ప్రైవేట్ కళాశాలలకు మించిన మెరుగైన విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ రజీయొద్దీన్ కోరారు. మండల కేంద్రంలోని ప్రభ�
కొత్త గ్రామపంచాయతీలకు భవనాలు మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి విజ్ఞప్తి ఆర్మూర్, జూన్ 17: నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎ�
స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలి చెత్త రీసైక్లింగ్లో జీపీలు పోటీ పడాలి వీసీలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, జూన్ 17 : ప్రతి నివాస ప్రాంతంలో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్�
ఖలీల్వాడి, జూన్ 17: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో శుక్రవారం ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా �
ఖలీల్వాడి, జూన్ 17 : ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో స్థిరపడాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యాక్(ఎన్ఏఎసీ)లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 48 మంది మహిళలకు కు
ఖలీల్వాడి, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమని.. రైల్వే పోలీసు బలగాల కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడడంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. �
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న హరీశ్రావు, వేముల భీమ్గల్/ వేల్పూర్, జూన్ 17 : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ �
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ సాధించిన అనంతరం సొంత గడ్డ అయిన నిజామాబాద్కు నగరానికి గురువారం వచ్చిన నిఖత్ జరీన్కు జిల్లా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సా గుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది.