తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోంది ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భిక్కనూర్, జూన్ 24 : దళితబందు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని బస్వాపూర్ గ్రామానిక�
గిరిజన పంచాయతీలకు శాశ్వత భవనాలు ప్రత్యేకంగా దృష్టి సారించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లలోనే కొనసాగుతున్న జీపీలు నిజామాబాద్లో 71, కామారెడ్డి జిల్లాలో 63 గిరిజన పంచాయతీలకు మహర్దశ రూ.25�
నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వండి మాతాశిశు సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది సామాజిక బాధ్యతగా ఫీలైతేనే మార్పు సాధ్యం సెల్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డి దవాఖానలను తనిఖీ చేస్తామని వెల్లడి నిజామ
బోధన్, జూన్ 23: రాయలసీమ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన మేరకుట్రయల్ రన్లో భాగంగా గురువారం బోధన్ రైల్వేస్టేషన్ వరకు నడిపారు. తిరుపతి – నిజామాబాద్ మధ్య నడిచే ఈ రైలును బోధన్ వరక
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం వర్ని, జూన్ 23: సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ప్రతి గుంటకూ సాగు నీరందేలా నిర్మాణం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించ�
ఉద్యోగార్థులు ఏకాగ్రతతో చదవాలి నిరాశ, నిస్పృహలను దరిచేరనీయొద్దు మన శిల్పాన్ని మనమే చెక్కుకోవాలి ‘ఆర్ఆర్ఆర్’ సూత్రాన్ని అనుసరించాలి ఇది ఉద్యోగాల యుగం టీయూలో అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర ఎన్�
కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఇందూరు, జూన్ 23 : వారం రోజుల వ్యవధిలో విద్యుత్ సంబంధిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఏ ఒక్క పని పెండింగ్
రెండు వర్గాల మధ్య ఘర్షణ కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు ఆరుగురి పై కేసు నమోదు నిజామాబాద్ క్రైం, జూన్ 23 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు �
అమలు కానున్న సీఎం కేసీఆర్ హామీ 57ఏండ్లు నిండిన వారందరికీ మంజూరు కానున్న పింఛన్లు నిజామాబాద్లో 40వేలు, కామారెడ్డిలో 25వేల దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో 4.04 లక్షల మందికి రూ.85.54కోట్లతో ఇప్పటికే పింఛన్ల పంపిణీ నిజ�
అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన ముగ్గురు నిందితుల అరెస్టు రూ.5.50 లక్షల విలువైన 12 సైలెన్సర్లు సీజ్ వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ నాగరాజు నిజామాబాద్ క్ర
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఆసనాలతో అబ్బురపరచిన విద్యార్థులు యోగా గొప్పతనాన్ని వివరించిన గురువులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21;జిల్లా వ్యాప్తంగా ప్రపంచ �
క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాచారెడ్డి మండలం ఇసాయిపేట, ఫరీద్పేటలో అభివృద్ధి పనుల ప్రారంభం మాచారెడ్డి,జూన్ 21 : కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి �