స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎంవీఐ కామారెడ్డి, జూన్ 15: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మో టారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎంవీఐ కృష్ణారెడ్డి, ఏఎంవీఐ అమృతవర్షిణి అన్�
పెద్ద వాగు, కప్పల వాగులపై అడుగడుగునా ఆనకట్టలు తాజాగా రూ.57కోట్లతో మరో ఏడు చెక్డ్యామ్లకు ప్రభుత్వ అనుమతి నీటి వృథాను అరికట్టేందుకు అద్భుత ఆలోచన మంత్రి వేముల ఇలాఖాలో చెక్డ్యామ్ల జోరు జల కళతో తొణికిసలా�
బాల్కొండ నియోజకవర్గానికి కొత్తగా ఏడు చెక్డ్యాముల మంజూరుపై మంత్రి వేముల హర్షం ఇక్కడి ప్రజలంటే ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం వేల్పూర్లో రైతులు, నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం వేల
సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచనే అర్బన్ పార్కు భీమ్గల్ మండలంలో అర్బన్ ఫారెస్ట్ పార్కు .. రూ. 6 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన మంత్రి వ
జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ జిల్లా యువజనశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 14 : అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్ ఈ నెల 16వ తేదీన ని�
భీమ్గల్, జూన్ 14: తమ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.69కోట్లతో చెక్డ్యామును మంజూరు చేయడం సంతోషంగా ఉన్నదని భీమ్గల్ మండలం బెజ్జొరా రైతులు అన్నారు. ఈమేరకు మంత్రి ప్రశాంత్రెడ్డి చిత్ర పటానికి వారు మంగళ
భీమ్గల్, జూన్ 14 : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా నుంచి రుద్రంగి వయా మానాల వరకు సుమారు రూ. 14.30 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్న డబుల్ రోడ్డు పనులను మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. ప
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడి అరెస్టు పరారీలో మరో ఏడుగురు 33 బ్యాటరీలు, ఒక కారు సీజ్ వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, జూన్ 14 : జియో టవర్లకు ఉపయోగించే విలువైన బ్యాటరీలను దొంగిలించే అం�
రెంజల్, జూన్ 14: మండలంలోని కందకుర్తి సమీపంలో గోదావరి, హరిద్ర, మంజీర నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తులతో కిలకిటలాడింది. ఏరువాక పౌర్ణమి రోజు త్రివేణి సంగమంలో కుటు�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్14: పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో మంగళవారం ని�
డిచ్పల్లి, జూన్ 14: మహిళా సంఘాల కృషితోనే డీఆర్డీఏకు రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం లభించిందని డీఆర్డీవో చందర్నాయక్ అన్నారు. డిచ్పల్లిలోని సాంకేతిక శిక్షణా అభివృద్ధి కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జి
కలెక్టర్ నారాయణరెడ్డి మనోహరాబాద్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ జక్రాన్పల్లి, జూన్ 14: మన ఊరు-మన బడిలో భాగంగా చేపడుతున్న పనులతో ప్రభు త్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మా