తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సె
ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ కొత్త సీఈవోగా మాజీ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి బీవీఆర్ సుబ్రమణ్యం సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్త�
గుజరాత్, మాయ్ బన్వాయూ చే’ (గుజరాత్ను నేనే తయారుచేశాను) అంటూ ఇటీవల ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆర్భాటంగా ప్రకటించుకొన్నారు ప్రధాని మోదీ.
ఉద్యోగుల పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణపై నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వాలపైన పెను భారం పడుతుందని, ఇది పన్ను చెల్లింపుదారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో బాగున్నదని నీతి ఆయోగ్ బృందం సభ్యులు ప్రశంసించారు. దళిత వర్గానికి చెందిన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంలో ఈ పథకం ప్రధాన భూమిక పోషిస్తున్�
Minister Harish Rao | నీతి ఆయోగ్ రాజకీయరంగును పులుముకుందని.. బీజేపీకి వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ శనివారం మ�
మోదీ పాలనలో ఎన్పీఏల మాటున భారీ మోసం కాకులను కొట్టి గద్దలకు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నాడు మేధోసంపత్తి.. నేడు పెట్టబడుల వలస జాతిపితను దూషించుకున్న దేశమున్నదా? ప్రధాని, నీతి ఆయోగ్ తమాషా చేస్తున్నారా? నే�
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ చెప్పే మాటలకు, సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ప్రొఫెసర్ జయశంకర్గారి స్నేహితుడు ప్రొఫెసర్ ముంగేఖర్�
మిషన్ కాకతీ, మిషన్ భగీరథ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించింది. కేంద్రం ఈ సూచనను పక్కనపెట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నీతి ఆయోగ్ తన ప్రతిపాదనను అమలుచేయాలని ఒత�