పొరపాటు కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణపై కర్ణాటక పెత్తనం చెలాయిస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కర్ణాటక నేతలకు ఊడిగం చేస్తున్నారని విమ
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు మరింత మెరుగుపడాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. గురువారం ఢిల్లీలో నీతి ఆయోగ్(ఎడ్యుకేషనల్ వర్టికల్), అసోసియేషన్ ఆఫ్ ఇండి
దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభంపై నీతిఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి ఆకలి లేని భారత్ను నెలకొల్పే లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగు�
దేశంలో నిరుద్యోగం ఆరేండ్ల కనిష్ఠానికి చేరిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్పలు చెబుతున్నా వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐటీఐల్లో నైపుణ్య శిక్షణ పొందిన అభ్యర్థుల్లో 0.09శాతం మందికి �
స్వరాష్ట్ర సిద్ధి తర్వాత పరిఢవిల్లుతున్న రకరకాల సామాజిక విప్లవాల జాబితాలో ఇప్పుడు ‘తెల్లకోటు విప్లవం’ వచ్చి చేరింది. ఉద్యమవీరుడే సర్కారు సారథిగా పగ్గాలు చేపట్టి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు.
ఆపత్కాలంలో రోగిని వేగంగా పెద్ద దవాఖానకు తరలించేందుకు వీలుగా త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్లు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
వరంగల్ నిట్ 21వ కాన్వొకేషన్ శనివారం సంబురంగా జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్, నిట్ డైరెక్�
చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ‘నెక్నాంపూర్ చెరువు’ పునరుజ్జీవం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
Agriculture Acts | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గత కొన్నేండ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొడుతూనే ఉన్నారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడం మాట అటుంచితే, మూడు సాగు చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం.. సుమారు 750 మంది �
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను ఇటీవల విడు�