పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను ఇటీవల విడు�
Telangana | ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
దేశంలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొన్నదని, ఫలితంగా 2050 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6 శాతాన్ని నష్టపోవాల్సి వస్తుందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) పర్యావర�
గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం.. కేసీఆర్ కిట్. 2017 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు త�
తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రకృతి వనాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో పార్కు తరహాలో పల్లెప్రకృతి వనాలు ఏ�
Telangana | రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ను అందిచండంలోనేకాక విద్యుత్తు ఆదాలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్'(ఈసీబీసీ) వ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు బహుళ ప్రయోజనాలు సాధిస్తున్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. పచ్చదనం పెంపుదల, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్యం పరిపర�
Palle Prakruthi Vanam | తెలంగాణ పల్లె ప్రకృతి వనాలకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించింది. సామాజికరంగంలో 75 ఉత్తమ విధానాలను నీతి ఆయోగ్ ప్రకటించింది. పర్యావరణ విభాగంలో తెలంగాణ పల్లె ప్రకృతి వనాలకు చోటు దక్కింది.
లక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్).. ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటి. సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతుండటంతో నిత్యం భారీ ఎత్తున ఈ-వేస్ట్ పేరుకు పోతున్నది.
మోదీ 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. అటవీ చట్టాలను, భూసేకరణ చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చారు.
Aadhar Card | దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. వ్యాధి పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్ను, ఇతర మార్గా