హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులకు కేంద్రం ఒక్కపైసా అయినా ఇచ్చిందా? దీనిపై సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయ�
హైదరాబాద్ : నీతి ఆయోగ్ చేసిన సిఫారసులే బుట్టదాఖలైన పరిస్థితేంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ‘ఇవ
రైల్వేలు, ఎయిర్పోర్టులు అన్నీ ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు. చివరకు అగ్రికల్చర్ మార్కెట్లను కూడా ప్రైవేటు పరం చేయడం ఏంటని మండిపడ్డారు. ఏం దిక్కుమ�
ప్రజలపై పెరిగిన పన్నుల భారంపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనిపై పన్నులు విధిస్తారు? ప్రజలు భరించగలరా? ఈ విషయాన్ని నీతి ఆయోగ్లో చర్చించారా? ఇదేనా సహకార స్ఫూర్తి? అని మండిపడ్డారు. ‘‘దేనిపై జీఎస్టీ
నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో త�
CM KCR | రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే �
బ్రిటీష్ పాలన నుంచి దేశం స్వాతంత్య్రాన్ని సాధించేనాటికి అప్పటి జాతీయ నాయకత్వం ముందు.. పేదరికం, నిరుద్యోగం, ఆకలి, నిరక్షరాస్యత వంటి అనేకానేక సమస్యలు పెను సవాల్గా నిలిచాయి. అయినప్పటికీ, వీటిపై పోరాడి విమ�
కత్తితొక్కిపెట్టి.. తప్పుపట్టి! జాతీయహోదా ఇవ్వలేమన్న కేంద్ర మంత్రి తుడు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేకపోవడమే కారణమట 2018లోనే సీడబ్ల్యూసీకి దరఖాస్తు చేసిన రాష్ట్రం ఇప్పటికీ ఆమోదం తెలపకుండా కేంద్రం సా�
న్యూఢిల్లీ: భారత ఆవిష్కరణ సూచీల్లో .. తెలంగాణ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నది. నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ సుమన్ బేరీ ఇవాళ ఇన్నోవేషన్ ఇండెక్స్ను రిలీజ్ చేశారు. సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ కూడా �
మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి అద్భుత పథకమని నీతి ఆయోగ్ ప్రశంసించింది. బాలామృతంతో పాటు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చిన్నారుల కోసం అందజేస్తున�
అధిక సంఖ్యలో మహిళల్ని, దివ్యాంగుల్ని నియమించుకున్న స్టార్టప్లకు పన్ను రాయితీలు లేదా గ్రాంట్ల రూపంలో ఆర్థిక ప్రోత్సాహాకాలివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సుచేసింది. ‘ఇండియా బూమింగ్
ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్కు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈవో)గా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ ఈ నెల 30న పదవీవిరమణ చేయనున్నారు
పాపం! వారి ఆశలు అడియాసలయ్యాయి.. అంచనాలు తలకిందులయ్యాయి.. తెలంగాణలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుందామనుకున్నారు. కానీ, పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. శాపనార్థాలు పెట్టిన ఆ విద్వేషశక్తులకు ఏ గతి పట్ట
Minister KTR | అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియాలో టాప్ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని చెప్పారు. పేదలకు ఆత్మగౌరవ గృహనిర్మాణం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత�