హెల్త్ ఇండెక్స్లో ఉత్తమ ర్యాంకులపై మంత్రి హరీశ్రావు వైద్యసిబ్బంది, అధికార యంత్రాంగం సాధించిన విజయంగా వర్ణన సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందన్న వినోద్కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే
న్యూఢిల్లీ : ఆస్తుల నగదీకరణ కార్యక్రమాన్ని (ఏఎంపీ) వేగవంతం చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలను నీతి ఆయోగ్ కోరింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ కార్యక్రమం ద్వారా రూ 88,190 కోట్లను సమీకరించాలనే
న్యూఢిల్లీ: ఇండియాలో ఇప్పటి వరకు 101 Omicron variant కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాల్లో ఆ కేసులు నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. అన�
Marriage Of Women | మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ | ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నమ్మకం పెంపొందించుకొని సమాజానికి, ప్రభుత్వానికి దూరం తగ్గించేలా కృషి చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మ�
ఉత్తమ ఆవిష్కరణగా తెలంగాణకు కితాబు హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ నుంచి పలుమార్లు ప్రశంసలు అందుకొన్న తెలంగాణ మరోసారి శభాష్ అనిపించుకొన్నది. కొవి
Mission Bhagiratha | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ ప్రసంశల జల్లు కురిపించింది. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అని నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఆందోళనకరమైన కొత్త వేరియంట్ ఏదీ లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా సమాచారం ప్రకారం ప్రమాదకర వైరస్ల
Hyderabad | వ్యవసాయ పంటల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2011-2020 మధ్య వ్యవసాయ
న్యూఢిల్లీ: దేశంలోని జిల్లా హాస్పిటల్స్పై నివేదిక రిలీజ్ చేసింది నీతి ఆయోగ్. ఈ డేటా ప్రకారం.. దేశంలో సగటున ఒక జిల్లా హాస్పిటల్లో లక్ష మందికి 24 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ప్రతి లక్ష మందికి కేవల
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. ఇక ఇప్పుడు మూడో వేవ్ ఎప్పుడొస్తుందా తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. అయితే కేసులు పెరగ్గానే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవ�
అత్యధిక రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రం ఏడేండ్లలో 8 రెట్లు పెరిగిన వ్యవసాయం కరోనా దెబ్బకొట్టినా తగ్గలేదు:‘అర్థ్నీతి’ నివేదిక ఆగస్టులో 10 వేల కోట్లు దాటిన ఆదాయం జీఎస్టీ వసూళ్లలో 26 శాతం వృద్ధి హైదరాబాద్,
తెలంగాణకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ప్రశంస | తెలంగాణ రాష్ట్రం వయసులో చిన్నదే అయినా.. అభివృద్ధిలో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ ప్రశంసించార�
ఢిల్లీ,జూన్ 30:దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రి ఎలా ఉండాలో సూచించే నమూనాపై ఒక సమగ్ర అధ్యయన నివేదికను నీతీ ఆయోగ్ రిలీజ్ చేసింది. దీనివల్ల లాభాపేక్షలేని ఆసుపత్రి నమూనాపై పటిష్టమైన విధాన రూపకల్పనలో సమాచారపరంగ