న్యూఢిల్లీ : ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా దేశంలో థర్డ్ వేవ్ తలెత్తకుండా నివారించగలమని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డగించి అది తాజా మార�
ఢిల్లీ,జూన్ 23: కేంద్ర ప్రభుత్వం మరో రెండు బ్యాంకులను ప్రయివేటీకరించాలని నిర్ణయించింది. ప్రయివేటీకరించేందుకు నీతి అయోగ్ ఇటీవల పలు బ్యాంకులను సిఫార్సు చేసింది. తాజాగా ఆ జాబితా నుంచి రెండు బ్యాంకులను షార్�
ఢిల్లీ ,జూన్ 22: కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ, ఎక్కువ శాతం జనాభాకు వ్యాక్సినేషన్ అందించగలిగితే కోవిడ్ వైరస్ థర్డ్ వేవ్ను అడ్డుకోవచ్చని నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె.
న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం వచ్చే వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ బ్యాంకింగ్ లా చట్టానికి కేంద్ర ప్రభుత్వం స
ఢిల్లీ ,జూన్ 16: కొత్త వేరియంట్లను గుర్తించడంపై రకరకాల చర్చలుజరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పందించారు. కొత్త వేరియంట్ డెల్టా ప్లస్, వేరియంట్ అఫ్ కన్సర్న్ గా ఇంకా వ
ఢిల్లీ ,జూన్ 8: కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగిన వారికి వారి ఇళ్లలోనే రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ” మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం ‘ కార్యక్రమాన్ని పిరమల్ ఫౌండేషన్ తో కలసి నీతీ ఆయోగ్ ప్రారంభించి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి డోసు పరంగా చూసుకుంటే అమెరికా కంటే కూడా ఎక్కువ వ్యాక్సిన్లు ఇండియానే ఇచ్చిందని చెప్పారు ప్రభుత్వ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్. ఇప్పటి వరకూ ఇండియాలో తొల�
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా తెలంగాణ ఎస్డీజీలో ఆరో స్థానానికి చేరిన రాష్ట్రం క్లీన్ ఎనర్జీలో ఫస్ట్.. స్వచ్ఛ జలంలో సెకండ్ శాంతిభద్రతలు, అటవీ పరిరక్షణలో మూడు, నాలుగు స్థానాలు కైవసం ఎన్నెన్నో సంక్ష�
న్యూఢిల్లీ: కరోనా టెన్షన్లో ఏది నిజం, ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. వైరస్ ధాటికి జనం పుకార్ల ఉచ్చులో పడిపోతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం �
టూరిజం, ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగాలకు కూడా పన్ను మినహాయింపులు క్రెడిట్ గ్యారంటీల రూపంలో సాయం ఆర్థికశాఖ, నీతిఆయోగ్ల కసరత్తు ముంబై, మే 25: కరోనా సెకండ్వేవ్తో తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని రంగాలకు, చిన్న, �
న్యూఢిల్లీ: ఇంట్లోనూ మాస్క్లు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకూడదని కూడా సలహా ఇచ్చింది. సోమవారం నీతి ఆయోగ్ సభ్య�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం దేశంలో పరిస్థితుల చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. వినియోగదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ల విషయంలో మరిం