మిషన్ కాకతీ, మిషన్ భగీరథ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించింది. కేంద్రం ఈ సూచనను పక్కనపెట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నీతి ఆయోగ్ తన ప్రతిపాదనను అమలుచేయాలని ఒత్తిడి చేయాల్సిందిపోయి.. రాజకీయ వ్యాఖ్యలు చేసింది.
–టీ. హరీశ్రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి