పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు సాగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఆపాలని చూసిన ద్రోహి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఉత్తమాటలు మాట్లాడు�
Harish Rao | ఉత్తమ్కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నేల మీద పడుకుని పని చేశాను. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా..? లేదా..? ఉత్తమ్ చెప్పాలన్�
ఇవాళ రిటైరయిన ఉద్యోగులు తమకు రావలిసిన బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, డబ్బులు లేక సరైన వైద్యం అందక దాదాపు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని
KCR | అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ సమాయత్తమైంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్ల�
నాడు 45 రోజులు అసెంబ్లీ నడపాలని రాద్ధాంతం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సభ నడిపేందుకు జంకుతున్నదని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కి లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ సమాధానం చెప్పకుండా పారిపోతున్నదని మాజీ మంత్రి హర�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ రోజులు సమావేశాలు నడిపించామని గుర్తుచేశారు.
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి 66 మంది చిన్నారులు దవాఖాన పాలయ్యారు. కింగ్ కోఠి జిల్లా దవాఖానలో చేరిన ఆ చిన్నారులు కడుపునొప్పితో బాధపడ
Harish Rao : రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. డెస్క్ జర్నలిస్ట్ల న్యాయమైన పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణి నిధులను సీఎం దుర్వినియోగం చేయడంపై ఆయన మండిపడ్డారు. ‘సింగరేణి పైసలు నీ అయ్య సొ�
సింగరేణిలో నవంబర్ 24, 25న జరిగిన మెడికల్ బోర్డు మరోసారి నిర్వహించాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్య
సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని అధికార పార్టీ నేత కక్షపెట్టుకుని దళితుడి ఇంటి నిర్మాణం కూల్చివేయగా, బాధిత కుటుంబానికి మాజీ మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జా�
మొన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నర్సాపూర్లోని సబ్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు... ఏ సమయం
యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పొలాలకు నీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు �