Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విజ్జయ్య గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో అనారోగ్యంతో మరణి
అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మానరేందర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కోడెల ఐలయ్య, రాంపల్లి మల్లేశంతో సహా మరో 100మందితో కలిసి ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ గజ�
Gajwel | సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్తో పాటు వందకు పైగా నాయకులు, కార్యకర్తలు కారెక్కారు.
ఇందిరమ్మ పాలన అంటే హౌస్ అరెస్టులు, మీడియాపై ఆంక్షలు పెట్టడమా అని రేవంత్ రెడ్డి సర్కార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్ససు ప్రయాణం కల్పించి, పురుషులకు బస్ టికెట
సిటీ బస్సులో పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ (BRS) చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ�
కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ "చలో బస్ భవన్" కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్ భవన్కు వెళ్లేందుకు మాజీ మంత్ర�
Hairsh Rao | హైదరాబాద్: పెంచిన టికెట్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కాక్రమానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మెహిదీపట్నం నుంచి బస్ భవన�
బీఆర్ఎస్ నేతలపై (BRS) కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తున్నది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న గులాబీ పార్టీ నేలతను పోలీసుల సహాయంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నది. సిటీ బస్సుల్లో పెంచిన చార్జీల
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ గెస్ట్ లెక్చరర్ల వేతనాలను చెల్లించకుండా ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా పెండింగ్ పెట్టిందని మాజీ మంత్రి హరీశ్�
రాష్ట్రంలో మక్కజొన్న రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ ప్రభు త్వం నిర్లక్ష్యం వీడి మక్కజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ �
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్లో 9 నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు