Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యమ సమయంలో ఉద్యమానికి ద్రోహం చేశాడని, ఇప్పుడు నీళ్ల విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆ
Harish Rao | సీఎం రేవంత్రెడ్డికి అవసరాల కొద్ది మాటలు మార్చడం అలవాటేనని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతడని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
Harish Rao | బనకచర్లతో తెలంగాణ జరిగే అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుగానే పసిగట్టి రణభేరి మోగించిందని, అయినా రేవంత్ సర్కారు మొద్దునిద్ర వీడలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతున్నదని, ముందుగా గోదావరి బనకచర్లతో జలదోపిడీకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్.. నష్టనివారణ కోసం గోదావరి నల్లమల సాగర్కు మార్చుకుందని బీఆర్ఎస్ నేత, మాజీ మం�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు సాగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఆపాలని చూసిన ద్రోహి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఉత్తమాటలు మాట్లాడు�
Harish Rao | ఉత్తమ్కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నేల మీద పడుకుని పని చేశాను. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా..? లేదా..? ఉత్తమ్ చెప్పాలన్�
ఇవాళ రిటైరయిన ఉద్యోగులు తమకు రావలిసిన బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, డబ్బులు లేక సరైన వైద్యం అందక దాదాపు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని
KCR | అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ సమాయత్తమైంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్ల�
నాడు 45 రోజులు అసెంబ్లీ నడపాలని రాద్ధాంతం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సభ నడిపేందుకు జంకుతున్నదని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కి లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ సమాధానం చెప్పకుండా పారిపోతున్నదని మాజీ మంత్రి హర�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ రోజులు సమావేశాలు నడిపించామని గుర్తుచేశారు.
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి 66 మంది చిన్నారులు దవాఖాన పాలయ్యారు. కింగ్ కోఠి జిల్లా దవాఖానలో చేరిన ఆ చిన్నారులు కడుపునొప్పితో బాధపడ
Harish Rao : రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. డెస్క్ జర్నలిస్ట్ల న్యాయమైన పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.