చదువుకు పేదరికం అడ్డుకాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) ఆధ్వర్యంలో దళిత �
వరికి బదులు ఆయిల్పామ్ సాగు లాభదాయకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో రైతు ముకిస పాపిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను ఆదివారం ఆయన పరి�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావుతో పాటు ఉమ్�
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్: స్వల్ప అనారోగ్యంతో కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావ�
Harish rao | విద్యార్థులు, నిరుద్యోగులు(Unemployed) అంటే మీ ప్రభుత్వానికి(Congress) ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish rao)సూటిగా ప్రశ్నించారు.
మన సంస్కృతీసంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సెల్యూట్ చేశారు.
కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్లు లభించిన తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులపై పునఃసమీక్షించే అంశాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) 18వ సమావేశం ఎజెండాలో చేర్చడంపై మాజీ
Harish Rao |తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్రంగా వ్యతిరేకించారు.
చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సెల్యూట్ చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత ద�
‘రాజకీయాల్లో విమర్శలకు ఒక హద్దూపద్దూ ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు. నిరాధార ఆరోపణలు చేస్తే ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగాల్సిందే’ అని బీఆర్ఎస్ఎల్పీ
ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత కరెంట్కు మంగళం పాడేందుకు ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. కరెంట్ సరిగ్గా రావడం లేదని రైతులు చెప్పడంతో గుర
సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదని, ఆయన ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్