Harish Rao | రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు.
Harish Rao | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దశాబ్దపు అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచాలని ఎంత ప్రయత్నించినా దాగడం లేదని మాజ
కేసీఆర్ అంటే పోరాటం, త్యాగమని, రేవంత్రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహమని మాజీ మంత్రి హరీశ్రావు అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావునోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్ అయితే, ఉద్యమకారుల మీదికి రైఫ
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష నిర్వహించడం సరికాదని, వెంటనే వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఏం జరిగిందంటే.. అభివృద్ధి కాదు. అసమర్థత! పారదర్శకత కాదు.. దోపిడీ! గ్యారెంటీలు కాదు.. గారడీ!ఇది ప్రజాపాలన కాదు. నయవంచక పాలన..రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన! ప్రజలకు రోదన, వ�
సీఎం రేవంత్రెడ్డి నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని, అది గోబెల్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. 2047 డాక్యుమెంట్ సైతం చిత్తశుద్ధి లేని శివపూజలాంటిందని ఎద్దేవా చేశారు. సోమవా�
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడి�
Harish rao | ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చే
గ్రామాల్లో ప్రజలు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఇందుకు నిదర్శనంగా బొగ్గులోని బండ (పాండవపురం) చెప్పవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండ గ్రామం సర్పం
సమాజహితం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపైనా శ్రద్దచూపాలని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్రావు అన్నారు. కుత్బుల్లాపూర్ దుండిగల్లో గల మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన�
సిద్దిపేట నియోజకవర్గంలోని రామంచ గ్రామస్తులు ఐక్యతతో గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ఏకగ్రీవ సర్పంచ్ ఎర్ర భవాని నవీన్ గ