Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో రైతుల ఆశీర్వాద సభ మీటింగ్ పెట్టిండు. నా దృష్టిలో రైతులను అడుగడుగున వంచించినవ్ కదా.. అది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్�
Harish Rao | టికెట్ రాకపోయినా నాకు తెలంగాణ ముఖ్యం.. కేసీఆర్ ముఖ్యం అని చెప్పి పార్టీలో ఎంపీగా కేసీఆర్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి, నిజాయితీ కలిగిన ఉద్యమకారుడు, ఒక నాయకుడు మీ డాక్టర్ లక్ష్మారెడ్డి.. అందుకే ఆయనం�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ కోసం కొట్లాడినవా... ఎప్పుడైనా జై తెలంగాణ అన్నవా..? ఉద్యమం చేసినవా..? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. అబద్ధాలు,మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చావ్..పాలమూరు జి�
Harish Rao | తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30వ తేదీ ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54 మంది పేద కార్మి
Sigachi blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో 2025 జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ఘటనకు ఏడాది కావస్తున్నది. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలక�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేవ ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రగల్భాలు పలుకడం కాద
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతను కుదించడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం సోదరులకు భారీ భద్ర�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, �
Harish Rao | ముగ్గురు సీఎం మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట కూర్చోబెట్టారు. తెలంగాణ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టే అంత సీక్రెట్ ఏముంది దాంట్లో.. ? అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ �
మొహర్రం సందర్భంగా శుక్రవారం పాతబస్తీలోని డబీర్పురా బీబీ ఆలంలో పీర్లకు మాజీ మంత్రి హరీశ్ రావు దట్టీలు సమర్పించారు. అంతకుముందు ఆజంపురాలోని మాజీ మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ గ్రేటర్ సెక్రటరీ ఆజం అలీ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త సీములేమీ రాలేదని, అన్నీ సాములేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విరుచుకుపడ్డారు. ఈ సాముల సర్కార్ పోయి మళ్లీ సీముల సర్కార్ రావాలని పేర్కొన�
నిధులు ఇవ్వకుండా సిద్దిపేటపై కక్షగట్టి కాంగ్రెస్ సర్కార్ పనులు నిలిపివేసిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆ�
సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలిచిందని, అదే స్థాయిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో (ఎస్ఐఆర్) ముందుండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం