పటాన్చెరు నియోజకర్గంలో ప్రజల కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబ్జా చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న 50,565 ఎకరాలను తొలగించకపోతే కలెక్టరేట్ను ముట్టడించి అక
రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతిలో రాష్ట్రం ఆగమవుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 22ఏ నిషేధిత జాబితాలో పేదలు, రైతుల భూములను చే�
Harish Rao | రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చి 33 నెలలు అయింది.. నువ్వు నిజంగా ఒక్కొక్కరి రూ.6 వేల చొప్పున లెక్కపెడితే ఈ రాష్ట్రంలోని 5 లక్షల 11 వేల దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.66 వేలు బాకీ పడ్డవ్ బిడ్దా అని మాజీ మంత్ర
Harish Rao | సంక్షేమ పథకాల్లో హౌసింగ్లో 5 శాతం దివ్యాంగులకు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. విద్యా, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే దివ్యాంగుల చట్టాన్ని అద్భుతంగా అమలు చేసి �
‘రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా? పోలీస్ పాలనా? ఊరూరా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. రేవంత్రెడ్డీ.. ఇదేనా మీరు తెచ్చిన మార్పు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ధ్వజమెత్తారు.
నిషేధిత జాబితా భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. పటాన్చెరు కేంద్రంగా శనివారం నిర్వహించే 22ఏ భూ బాధితుల నిరసన సభను విజయవంతం చేయాలని �
బీఆర్ఎస్ ఏ చిన్న నిరసన చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదా? పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్రావు హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పర్యటించటానికి వీళ్లేదు అన్నట్టు కక్ష
కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయని.. రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేసి అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పె
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉన్నదని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులను అరెస్టు �
Harish Rao | రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడికి రావాలి.. ఈ విద్యార్థులతో మాట్లాడండి.. ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందో ఒక్కసారి రివ్యూ చేయాలని కోరుతున్నాం. లేదంటే వేలాది మంది పాలిటెక్నిక్ విద్య�
Harish Rao | ఇప్పటికి జీతంలో 4 నెలలు కోత పెట్టిర్రు. కానీ ఈ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది.. కొత్త ఈహెచ్ఎస్ అమలులోకి రాలేదన్నారు. ఈహెచ్ఎస్ అమలు గాల్లో దీపం లాగా అయిపోయిందన్నారు హరీశ్ రావు.