Siddipet | కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. పర్యటనలో భాగంగా రాజీవ్ రహదారి వెంట ఎక్కడచూసినా పోలీసులే కనిపించారు.
‘కేసీఆర్ 300 ఎకరాల దళితుల భూమిని కబ్జా చేశారని అసెంబ్లీ సాక్షిగా రేవంత్రెడ్డి ఆరోపణలు చేసిండు. కేసీఆర్ వద్ద ఎలాంటి దళితుల భూమి లేదని తేలితే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చే�
క్షుద్రపూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన నిరాధార ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్రావు న్యాయపోరాటానికి దిగారు. తన పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన టీపీస�
ఖైరతాబాద్లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతిని గురువారం మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆయన భూములు కలిగిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ప్రస్తు తం వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటున్నారు. ఉద్యమకాలం�
శాసనసభ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తమ పై నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత టీ హరీశ్రావు, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సభా హకుల ఉల్�
22Aళ విషయంలో తప్పు జరిగింది నిజం. పొంగులేటి క్షమాపణలు చెప్పింది నిజం. టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది నిజం. అయినా ఉల్టా దబాయిస్తవు. నా ఇల్లు పెడితే మంత్రి ఉంటడా అంటున్నవ్. మరి ప్రజల భూములు పెట్టిన నువ్ ఉంటవా? న�
ప్రభుత్వ భూమిలో ఒక గజం లేదా ఎకరం కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కేసీ
Harish Rao | నా వ్యవసాయ భూమి వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నయి. ఈ రోజు ఒక గుంట భూమి కూడా ఎక్కువ లేదు.. తక్కువ లేదు. ప్రజలకు స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో పెట్టామన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీ�
Harish Rao | నీ హయాంలో ఏం అవకతవకలు జరిగినయో.. మా హయాంలో ఏం జరిగినయో మొత్తం మేం విచారణకు సిద్దం. సుప్రీంకోర్టు జడ్జితో చేయిద్దామా..? హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయిద్దామా... రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డ
Harish Rao | నీ ఆరు గ్యారంటీల అమలులో నువ్వు విఫలం అని రాసింది నిజం కాదా..? అవ్వాతాతలు రూ.4 వేలు ఎగ్గొట్టింది నిజం.. మహిళలకు రూ.2500 ఎగ్గొట్టింది నిజమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు..
Ponguleti Srinivas Reddy | శాసనసభలో 22ఏ నిషేధిత భూములపై చర్చ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక సత్యదూరమైన విషయాలను ప్రస్తావిస్తూ నిరాధారమైన ఆరోపణలుచేయడమే కాకుండా నా ప్రతిష్టకు భంగం కలిగించార�
Harish Rao | మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై పోలీస్ స్టేషన్ సాక్షిగా ముసుగులు ధరించిన పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలి�