గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం.. కేసీఆర్ కిట్. 2017 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు త�
తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రకృతి వనాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో పార్కు తరహాలో పల్లెప్రకృతి వనాలు ఏ�
Telangana | రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ను అందిచండంలోనేకాక విద్యుత్తు ఆదాలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్'(ఈసీబీసీ) వ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు బహుళ ప్రయోజనాలు సాధిస్తున్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. పచ్చదనం పెంపుదల, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్యం పరిపర�
Palle Prakruthi Vanam | తెలంగాణ పల్లె ప్రకృతి వనాలకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించింది. సామాజికరంగంలో 75 ఉత్తమ విధానాలను నీతి ఆయోగ్ ప్రకటించింది. పర్యావరణ విభాగంలో తెలంగాణ పల్లె ప్రకృతి వనాలకు చోటు దక్కింది.
లక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్).. ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటి. సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతుండటంతో నిత్యం భారీ ఎత్తున ఈ-వేస్ట్ పేరుకు పోతున్నది.
మోదీ 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. అటవీ చట్టాలను, భూసేకరణ చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చారు.
Aadhar Card | దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. వ్యాధి పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్ను, ఇతర మార్గా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సె
ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ కొత్త సీఈవోగా మాజీ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి బీవీఆర్ సుబ్రమణ్యం సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్త�
గుజరాత్, మాయ్ బన్వాయూ చే’ (గుజరాత్ను నేనే తయారుచేశాను) అంటూ ఇటీవల ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆర్భాటంగా ప్రకటించుకొన్నారు ప్రధాని మోదీ.