సర్కార్ బడుల మూసివేతపై నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తున్నది. ఆ నివేదిక ప్రకారం, గత దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 94,000 ప్రభుత్వ పాఠశాలలు, అంటే రోజుకు సగటున 25 బడులు మూతపడ్డాయి. దీన�
తెలంగాణలో విద్యార్థుల అభ్యసన, ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్ దశల్లో మన విద్యార్థులు ఆశించిన స్థాయిలో నేర్చుకోలేక పోతున్నారని,
గత పదేండ్లలో దేశంలో 94 వేల సర్కార్ స్కూళ్లు మాతబడ్డాయి. రోజుకు సగటున 25 ప్రభుత్వ బడులు క్లోజ్ అయ్యాయి. ఆందోళన కలిగించే ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది.
నీతి ఆయోగ్ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ను కేంద్రం బుధవారం నియమించింది. కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
MLA Sanjay | మనకు బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ పాలసీ, ప్లాన్ ఉంది. అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 13వ స్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ �
దేశీయ ఫార్మా రంగం.. పొరుగు దేశం ముడి సరుకుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నదని నీతి ఆయోగ్ తెలియజేసింది. భారతీయ ఔషధ తయారీ సంస్థలు.. 65 శాతం క్రిటికల్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), కీ స్టార్ట
నీతి ఆయోగ్ ప్రారంభమైన (2015) తరువాత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారిగా మొత్తం 28 రాష్ర్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకుని తీరుతామని �
School Education | రాష్ట్రంలో సర్కార్ బడులు కుదేలవుతున్నాయి. తాజాగా నీ తి ఆయోగ్ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నా యి. తెలంగాణలో 5,001 సర్కార్ బడులు సింగిల్ టీచర్తో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Harish Rao | కేసీఆర్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో విద�
నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తున్నది! రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్కు నీతి ఆయోగ్లో ప్ర�
Divya Bharat | ఆషాఢం వచ్చిందంటే సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు పెట్టింది పేరు. అటువంటి బోనాల పండుగ విశేషాలు ఆ పుస్తకంలో కనిపించవు. తెలంగాణవాసుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న ఊసే ఆ పేజీల్లో కానరాదు.